ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్…
బిఆర్ఎస్ లోకి వచ్చారు..రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయి..
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్..
మాజీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జాయినింగ్ సందర్భంగా…
హైదరాబాద్ : ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు,రాజ్యసభ, ఎమ్మెల్సీ...
నేడు ప్రగతి భవన్ సాక్షిగా ముహూర్తం ఖరారు
జంపింగులతో తెలంగాణ ఎన్నికల రాజకీయం వేడెక్కింది..
ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నేతలుగా జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు గుర్తింపు
వీరి చేరికతో బీఆర్ఎస్ నాయకులకు నూతనోత్సహం మొదలయ్యింది..
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతీ వ్యూహాలు రచిస్తున్న కేసీఆర్
కాసాని జ్ఞానేశ్వర్, వీరేశ్ లకు ఎలాంటి గౌరవం దక్కుందన్న దానిపై సర్వత్రా చర్చ
హైదరాబాద్...
మంచి చేయడం, సమాజ సేవ చేయడం ఆమె నుంచే నేర్చుకున్న
తెలంగాణలో తెలుగుదేశాన్ని బలమైన శక్తిగా తీర్చి దిద్దుతా..!
బీసీల హక్కులను కాపాడటం కోసమే నా జీవితాన్ని త్యాగం చేశా
ప్రతీ గ్రామంలో, మండలంలో టీడీపీ జెండాను ఎగురవేయడమే నా లక్ష్యం
బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయ్యి దేశం మొత్తం చుట్టేసినప్పుడుతెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎందుకు పరిపాలన చేయకూడదు...
సంచలన కామెంట్స్ చేసిన టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్..
తెలంగాణాలో తెలుగుదేశం 119 స్థానాల్లో పోటీ చేస్తుంది..
బీసీలకు, మహిళలకు, యువతకే పెద్ద పీట వేస్తాం..
మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని ప్రమాణ స్వీకార సభలోకాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి..హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తెదేపా 119 స్థానాల్లో పోటీ చేస్తుందని.. మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తామని టీటీడీపీ...
తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం…
ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం..
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు.
స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు.
ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి..
ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి .
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి
హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు...
రాష్ట్ర నూతన కార్యవర్గంలో మరో 28 మందికి చోటు
ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు
ఐదుగురు అధికార ప్రతినిధులు, 8 మంది కార్యనిర్వాహాక కార్యదర్శులు
పది మంది కార్యదర్శుల నియామకం చేపట్టిన కాసాని
రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం
మరో విడతలో అర్హులకు రాష్ట్ర కార్యవర్గ, అనుబంధ విభాగాల పదవులు
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు...
ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం-తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది
టిడిపికి పట్టం కడితే పేదరికాన్ని నిర్మూలిస్తాం
వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్
వికారాబాద్ : పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు....
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...