Sunday, June 4, 2023

kasani gnaneshwar

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర

తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం… ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం.. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు. స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు. ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి.. ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి . తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు...

సివిల్స్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్ధులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అభినందనలు తెలియజేశారు. సివిల్స్‌ ర్యాంకును సాధించే క్రమంలో ఎన్నో వైఫల్యాలను వారు అధగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు...

ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ తెలుగుదేశం

రాష్ట్ర నూత‌న కార్య‌వ‌ర్గంలో మ‌రో 28 మందికి చోటు ఒక ఉపాధ్య‌క్షుడు, ముగ్గురు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఐదుగురు అధికార ప్ర‌తినిధులు, 8 మంది కార్య‌నిర్వాహాక కార్య‌ద‌ర్శులు ప‌ది మంది కార్య‌ద‌ర్శుల‌ నియామ‌కం చేపట్టిన కాసాని రాష్ట్ర పార్టీ చేనేత, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ విభాగాలకు అధ్యక్షుల నియామకం మ‌రో విడ‌త‌లో అర్హుల‌కు రాష్ట్ర కార్య‌వ‌ర్గ, అనుబంధ విభాగాల ప‌ద‌వులు తెలంగాణ తెలుగుదేశం అధ్య‌క్షులు...

పేదరిక నిర్మూలనే టిడిపి లక్ష్యం

ఎన్టీఆర్ ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తాం-తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది టిడిపికి పట్టం కడితే పేదరికాన్ని నిర్మూలిస్తాం వికారాబాద్ జిల్లా పరిగి తెలుగువారి ఆత్మగౌరవ సభలో టిడిపి రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ వికారాబాద్ : పేదరిక నిర్మూలనే తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు....
- Advertisement -spot_img

Latest News

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, జపాన్‌, తైవాన్‌, పాక్‌ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...
- Advertisement -spot_img