Tuesday, April 16, 2024

jalpally

జల్‌పల్లి మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం

అడుగు వేశారా అంతే సంగతులు.. మురుగు చిత్తడితో పెను ప్రమాదం.. పాఠశాలల పిల్లలకు ప్రాణాంతకం.. విష జ్వరాలు ప్రబలే ప్రమాదం.. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్న స్థానిక ప్రజలు.. జల్‌ పల్లి : జల్‌ పల్లి మున్సిపాలిటీ 16వ వార్డు సెంట్‌ ఫ్లవర్‌ పాఠశాల ఎదురుగా, పాత గ్రామ పంచాయితీ రహదారి రోడ్డుపై మురుగు చిత్తడిగా మారి నీరు నిలిచి ఉండడంతో...

జల్‌పల్లి కమిషనర్ ‘‘జరా దేఖో ఇదర్‌’’..!

సంవత్సరాలుగా తీరని మురుగు సమస్య…! సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి…..!!జల్‌పల్లి : పురపాలక సంఘం ఒకటవ వార్డు ఉమర్‌ ఫారూఖ్‌ మస్జిద్‌ ఎదురుగ ఉన్న బస్తిలో అనేక చోట్ల మురికి కాలువలు సరిగా లేక ప్రధాన రహదారి తోపాటు పలు కాలనీలోని అంతర్గత రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతు కంపు కొడుతోంది. ఇలా ఉన్నప్పటికీ...

ప్రాణం తీసిన అతివేగం

జల్‌పల్లి : అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పహాడీషరీఫ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకోంది. ఠాణా ఇన్‌స్పెక్టర్‌ కె. సతీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌ రాష్ట్రనికి చెందిన హరేంద్ర చౌహాన్‌ (30), కృష్ణ చౌహాన్‌ (28) ఇద్దరు బంధువులు వృత్తిరీత్యా మహేశ్వరం...

పహాడి దర్గా రాంప్ రోడ్డు నిర్మాణానికి రెండు దశల్లోరూ. 14 కోట్ల 25 లక్షలు మంజూరు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ధన్యవాదాలు తెల్పిన జల్ పల్లి మునిసిపాలిటీ మైనార్టీలు, దర్గా కమిటీ ప్రతినిధులు. హైదరాబాద్ : పహాడి షరీఫ్ లోని ప్రసిద్ద హజ్రత్ బాబా షర్ఫోద్దీన్డ్ రహమతుల్లా దర్గా కు సీసీ రాంప్ రోడ్డు నిర్మాణానికి అదనంగా 4 కోట్ల 65 లక్షల రూపాయలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...

ఆగిన రహదారి పనులు.. ప్రజలకు తప్పని అవస్థలు..

గత సంవత్సరమే మంజూరైన నిధులు.. ఆరు నెలల క్రితం ప్రారంభమైన పనులు.. గుత్తేదారు నిర్లక్ష్యంతో నేటికీ పూర్తికాని వైనం.. జల్‌పల్లి, 02 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :గత శతాబ్ధం కాలం నుంచి జల్‌పల్లి పురపాలక సంఘం పహాడీషరీఫ్‌ గ్రామంలోని ప్రధాన రహదారి మరమ్మతుకు నోచుకోక గుంతల మయంగా అధ్వానంగా మారడంతో నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని ఎదురు...

అసంపూర్తి పనులతో ప్రజలకు అవస్థలు

జల్‌పల్లి: జల్‌పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డులలో డ్రైనేజి సమస్య పెద్ద సవాలుగా మారింది. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మేల్యే విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌.ఎం.డి.ఎ) ద్వారా రూ. 22 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -