Friday, May 10, 2024

jail

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో అప్పీలుకు అవకాశం ఇచ్చిన హైకోర్టు తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలక్ష్మికి మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ....

మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతలు

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. మేరీమాత ఆలయానికి వచ్చిన చంద్రబాబుకు వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర,...

సుప్రీంలో నటి జయప్రదకు ఊరట

ఎగ్మోర్‌ కోర్టు విధించిన జైలుశిక్ష నిలుపుదల సినీ నటి, మాజీ ఎంపి జయప్రద తన థియేటర్‌లో పని చేస్తున్న కార్మికులకు ఇఎస్‌ఐ చందా చెల్లించకపోవడంతో దిగువ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీం కోర్టు సస్పెండ్‌ చేసింది. ఇఎస్‌ఐ చందా చెల్లించడంలేదని థియేటర్‌ కార్మికులు ఎగ్మోర్‌ సెకెండ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ను ఆశ్రయించారు. దీంతో...

తాండూరులో సైకో కిల్లర్‌?

అడ్డ మహిళా కూలీలే టార్గెట్‌.. జైలుకెళ్ళిన తీరుమారని కిల్లర్‌.. తాండూరు (ఆదాబ్‌ హైదరా బాద్‌): వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నియోజ కవర్గంలో సైకో కిల్లర్‌ దడ పుట్టిస్తున్న. ఈ సైకో కిల్లర్‌ మహిళలను టార్గెట్‌ చేస్తూ వారిని తీసుకువెళ్లి హత్య చేస్తున్నట్లుగా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల 29వ తేదీన తాండూరు అడ్డా కూలికి...

మార్ఫింగ్‌ చేస్తే మూడేళ్లు జైలు

న్యూఢిల్లీ : సినీ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. టెక్నాలజీ దుర్వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ తరహా వీడియోలను అడ్డుకోవటంపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. ఇలాంటి వీడి యోలను అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్‌ విూడియా సంస్థలదేనని స్పష్టం చేసింది. ఇందుకు...

అమెరికాలో భారతీయ వ్యక్తి జీవిత ఖైదు..

కత్తితో పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తి వాషింగ్టన్ : కత్తితో 17 సార్లు పొడిచి భార్యను చంపిన భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. ఈ నెల 3న ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయబోనని నిందితుడు చెప్పడంతో మరణ...

ఇంతటి అభిమానామా..నా జన్మ ధన్యమైంది

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను జైలు నుంచి విడుదలైన చంద్రబాబు 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్‌ నారా లోకేశ్‌, బాలకృష్ణ, బ్రాహ్మణి, దేవాన్షుల రాక జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు భావోద్వేగాలకు లోనైన పార్టీ అధినేత బాబు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. చేయబోను అభిమానం...

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను

జైలు నుంచి విడుదలైన చంద్రబాబు టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా...

చంద్రబాబుకు బదులు నన్ను జైల్‌ పెట్టండి : మాగంటి బాబు

ఏలూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బదులు తనను రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మాగంటి బాబు అన్నారు. శనివారం నాడు నూజివీడులో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య...

త్వరలో సౌకర్యవంతమైన జైలుకు ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌ : తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆయనను పంజాబ్‌ ప్రావిన్సులోని అటోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ కుటుంబ నేపథ్యం,...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -