Sunday, May 19, 2024

Israel

హమాస్‌ కీలక ప్రకటన

గాజా : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో.. హమాస్‌ కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న బందీల్లో కొందరు విదేశీయులను వదిలిపెట్టేందుకు అంగీకరించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న ఒత్తిళ్ల మేరకే హమాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ బలగాలను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హమాస్‌ స్పష్టం...

ఇజ్రాయెల్‌ దాడుల్లో 50 మంది బందీలు మృతి..

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని...

గాజాలో 250 హమాస్‌ టార్గెట్ల‌పై ఐడీఎఫ్ అటాక్‌..

250 హమాస్ కేంద్రాలపై దాడి చేసిన ఇజ్రాయిల్ రక్షణ దళాలు.. మిస్సైల్ లాంచర్ ను టార్గెట్ చేసిన ఐడీఎఫ్ దళాలు.. జెరుస‌లాం : ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు.. 250 హ‌మాస్ కేంద్రాల‌పై దాడి చేశాయి. ఓ మ‌సీదు ప‌క్క‌న ఉన్న మిస్సైల్ లాంచ‌ర్‌ను కూడా ఐడీఎఫ్ ద‌ళాలు టార్గెట్ చేశాయి. వైమానిక ద‌ళానికి చెందిన జెట్ ఫైట‌ర్లు...

ఇజ్రాయెల్‌ పాలస్తీనా యుద్ధంపై మోడీ తీరు ఆక్షేపణీయం

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌పాలస్తీనా యుద్ధంపై ప్రభుత్వ తీరు పట్ల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజా ఆస్పత్రిపై దాడిలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మరుసటి రోజు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌హమాస్‌...

గాజాకు మానవతా సాయం..

ఇజ్రాయెల్‌కు వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వాషింగ్టన్‌ : హమాస్‌ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్‌ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. గాజాకు సహాయం చేసే...

సిరియా విమానాశ్రయాలపై బాంబుల వర్షం

జెరూసలేం : హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించటమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌ తాజాగా సిరియాను కూడా లక్ష్యంగా చేసుకుంది. సిరియా రాజధాని డమాస్కస్‌, మరో ప్రధాన నగరం అలెప్పోపై దాడులకు దిగింది. రెండు నగరాల్లోని విమానాశ్రయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ సేనల దాడుల కారణంగా రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలు భారీగా...

ఇజ్రాయెల్‌, మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకరపోరు

అక్కడి ఆత్మీయుల యోగక్షేమాలపై బంధువుల ఆందోళన న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌, మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకరపోరు కొనసాగుతుండగా యుద్ధంలో గాజా సరిహద్దుకు ఇరువైపులా ఇప్పటివరకూ పౌరులు సహా 3000 మందికిపైగా మరణించారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్‌ వాసులు భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. స్వదేశంలో తమ ఆత్మీయుల భద్రతపై...

ఇజ్రాయెల్‌కు అరబ్‌ దేశాల మద్దతు…

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్‌, ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు...

హమాస్‌ చెరలో ఇజ్రాయెల్‌ పౌరులు…

ఇజ్రాయెల్‌, పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్‌, ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క ఇజ్రాయెల్‌ లోనే 44...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -