Monday, May 13, 2024

international news

యుద్ధం వేళ సైనికుల వీర్య సేకరణ !

జెరూసలెం : ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంలో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా.. గాజాలోనూ 10వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. తమ వాళ్లు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే...

ఇజ్రాయెల్ పై మళ్లీ దాడులు చేసి నాశనం చేస్తాం ..

అని టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించిన హమాస్ లీడర్.. ఇజ్రాయెల్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యం శత్రువుకు గుణపాఠం చెప్పితీరతామన్న హమాస్ ప్రతినిధి ఘాజి హమాద్ ఇజ్రాయెల్ పై మళ్లీ మళ్లీ దాడులు చేసితీరతామని హమాస్ అధికార ప్రతినిధి ఘాజి హమాద్ స్పష్టం చేశారు. ఆ దేశానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని, సమూలంగా నాశనం చేసే వరకూ...

థాయ్‌లాండ్‌ ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం..

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించింది. నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ సడలింపులు అమల్లో ఉంటాయని థాయ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారత్ , తైవాన్‌ నుంచి వచ్చే వారు...

హెలికాఫ్టర్‌ నుంచి డాలర్ల వర్షం..

ఎగబడ్డ జనాలు.. చెక్‌ రిపబ్లిక్‌ లోని నాడ్ లాబెమ్ పట్టణంలో నోట్ల వర్షం కురిసింది. చెక్‌ ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్‌ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్‌ ద్వారా మిలియన్‌ డాలర్ల సొమ్మును ప్రజలపై కుమ్మరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కమిల్‌ ముందుగా ఓ పోటీ నిర్వహించి అందులో గెలిచిన వారికి భారీగా సొమ్మును...

ఆఫీసులో ఒకేచోట‌ 8 గంటలు కూర్చోవడం ప్రాణాంతకం..

ఐదు నిమిషాలు నడిస్తే, ఐదేళ్లకు పైగా బతుకుతారు.. న్యూ యార్క్ : ఎక్కువ సమయం కదలకుండానే కూర్చిని పనిచేయటం.. అనేది ప్రపంచంలో మిలియన్ల మందిని చంపేస్తున్న ప్రమాదం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల 95% మంది ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కార్యాలయంలో ఎక్కువ గంటలు కూర్చొని పని చేయడం వల్ల అనేక వ్యాధులు ఎటాక్‌...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -