- ఈ ఏడాది ప్రారంభం నుంచి మద్యాహ్న భోజనం బంద్- స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి- జిల్లా కలెక్టర్ సారూ, విద్యార్థులకు భోజనం పెట్టించండి సారూ…
సూర్యాపేట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం పేదలే...
బడుల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇకపై ఉదయం వేళల్లో పిల్లలకు నాస్టా..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు..
ఇటీవల ఇదే పథకాన్ని తమ రాష్ట్రంలోప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్..
అదే స్ఫూర్తిని కొనసాగించనున్న కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్.....
బడుల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్
ఇకపై ఉదయం వేళల్లో పిల్లలకు నాస్టా..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు..
ఇటీవల ఇదే పథకాన్ని తమ రాష్ట్రంలోప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్..
అదే స్ఫూర్తిని కొనసాగించనున్న కేసీఆర్..
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్.. విద్యార్థుల...
పిల్లలకు చదువులు కావాలి : ఆర్ కృష్ణయ్యసికింద్రాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 5 వేలకు ప్రభుత్వం...
డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులో భారీగా అవకతవకలు.?
రూల్స్కి విరుద్దంగా పోస్టింగ్ ఇచ్చిన డీఈఓ అశోక్..
కొత్తగా ఏర్పడిన మండలంలో పోస్టింగ్ ఎలా ఇస్తారు.?
జిల్లా కలెక్టర్ సారూ.. మీరైనా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని పట్టించుకోండిసూర్యాపేట ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల సమస్త సమాచారాన్ని కంప్యూటర్ ద్వారా వివరాలను నిక్షిప్తం చేసే ‘‘డాటా ఎంట్రీ ఆపరేటర్ల’’ పోస్టుల్లో సూర్యాపేట...
ప్రశ్నించిన ఉచిత విద్య, వైద్య సాధన సమితి, అధ్యక్షులు నారగొని ప్రవీణ్ కుమార్..
ప్రభుత్వ పాఠశాలలలో యూనిఫామ్స్ లేవు, ఉన్నా సరైన సమయానికి అందవు. ఇచ్చే యూనిఫామ్స్ నాణ్యత అద్వాన్నంగా ఉంది. యూనిఫామ్స్ నెలరోజులలోనే చినిగిపోతున్నాయి. టెక్ట్స్ బుక్స్ ఇప్పటి వరకు అన్ని సెట్స్ ఇంకా స్కూల్స్ కి చేరలేదు. ప్రతీ సంవత్సరం పూర్తి స్థాయిలో...
మూడు నాలుగు దశాబ్దాల క్రితం వున్న సామాజిక ఆర్థిక పరిస్థితితులు భిన్నంగా వుండేవి మన స్వతంత్ర భరతావనిలో. అప్పుడప్పుడే బలహీన వర్గాల కుటుంబాలలో ఆర్థకంగా వెనకబాటుతనంమున్నప్పటికీ నాడు తల్లిదండ్రులు వారి కష్టసుఖాలను పక్కకు నెట్టి తమ పిల్లల చదువుకే ప్రాధాన్యత నిచ్చారు. ఆ తరం విద్యార్థులు నేడు అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలలో స్థిరపడి కీర్తిప్రతిష్ఠలు...
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి..
మౌలిక వసతులు కల్పించాలి..
డిమాండ్ చేసిన ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గురువారం రోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్.. ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.....
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...