Wednesday, May 1, 2024

enquiry

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు లోకేష్..

రెండో రోజు సీఐడీ విచారణకు లోకేష్ తొలిరోజు విచారణ తర్వాత మళ్లీ నోటీసులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రశ్నిస్తున్న సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారం విచారణ జరగగా.. మరోసారి విచారణకు రావాలని లోకేష్‌కు సీఐడీ...

ముగిసిన క్లూస్ టీమ్ తనిఖీలు..

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు.. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై విచారణ.. షార్ట్ షార్క్యూట్ వల్లే ప్రమాదమన్న అధికారులు.. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం తనిఖీలు ముగిశాయి. శనివారం బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ బృందం.. మంటల్లో కాలిపోయిన బోగీలను పరిశీలించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని...

నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..

తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే...
- Advertisement -

Latest News

ఎమ్మార్వో ‘గౌతమ్‌’ భూదానం

కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్‌ ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్‌ చేసిన వైనం కోర్టు స్టే...
- Advertisement -