(విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల.. మొత్తం అప్పు రూ.81,516 కోట్లు)
నష్టాల ఊబిలోకి విద్యుత్ రంగం
రూ. 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు..
గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సభలో ప్రవేశ పెట్టిన డిప్యూటి సీఎం భట్టి
మూడు అంశాలపై జ్యూడిషియల్ విచారణ
సభలో ప్రకటించిన సిఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్ఘడ్ ఒప్పందాలపై విచారణ
గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం
అప్పులు...
విద్యుత్ రంగంలో జరిగిన స్కాంలపై విచారణ
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
షబ్బీర్ అలీని, అజారుద్దీన్ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం
అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న
తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ శాసన సభలో విద్యుత్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...