కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్తో పాటు ఇద్దరు అదనపు డీజీ లకు నోటీసులు జారీచేసిన ఈసీ..
రవి గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ముందే తెలంగాణకు కొత్త డీజీపీ నియామకం అయ్యారు. డీజీపీ...
ఓటు దక్కక నిరాశ చెందిన జనం
మల్కాజిగిరిలో చనిపోయిన వ్యక్తులకు ఓట్ల హక్కు కలిపించిన ఎలక్షన్ కమిషన్..
బ్రతికున్న ఎంతోమంది ఓట్లు గల్లంతు…
ఈసారి కూడా ఎలక్షన్ పని ఉత్తదే : మల్కాజ్గిరి సామాన్య ప్రజలు..
మల్కాజిగిరి : పేరు పెద్ద ఊరు దిబ్బ అనే మాటకు సరిగ్గా సరిపోతుంది మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు చూస్తే…...
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎంపీడీవో ఫిర్యాదు
విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఈసీ ఆదేశం
హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.. కాగా, పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం...
ప్రలోభాలపై దృష్టి సారించాలి
మద్యం, నగదు పంపిణీలపై ప్రత్యేక ఫోకస్
ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల నిర్వహణపై కేంద్రం సవిూక్ష
పలు సూచనలు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : ఎన్నికల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రలోభాలపై దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.మద్యం, నగదు కట్టిడిలో చివరి రెండు...
2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ..
రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ..
హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు
తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...
మలక్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యే గా బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా అల్గోల రమేష్ పోటీ చేస్తున్నారు. అల్గోల రమేష్ పై 3 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎలక్షన్ అప్డేట్ లో రమేష్ పొందుపరచడం జరిగింది.
సమస్యాత్మకంగా 10వేల పోలింగ్ కేంద్రాలు గుర్తింపు
సీసీటీవీ మానిటరింగ్ తో మూడంచెల భద్రత
అసాంఫీుక ఘటనలు జరగకుండా గట్టుదిట్టమైన చర్యలు
హైదరాబాద్ : తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఎలక్షన్ కమిషన్ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 24గంటల పాటు సీసీటీవీ మానిటరింగ్ తో మూడంచెల భద్రత కల్పిస్తూ ఎక్కడా ఎలాంటి అసాంఫీుక ఘటనలు...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...