Saturday, July 27, 2024

dharani portel

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి రద్దుచేస్తాం..

ధరణి దందాను బద్దలు కొడతాం.. ధరణితో 35 లక్షల ఎకరాలు లూటీ కలెక్టర్లను అడ్డం పెట్టుకుని భూదోపిడీ విఆర్వోలు చేయాల్సిన పని కేసీఆర్ చేస్తున్నారు అంతకంటే ఆధునిక విధానాన్ని తీసుకొస్తాం పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో రైతులు అరిగో పడుతున్నారని, భూములు...

ధరణితో దగా..

బలిసినోళ్ళ ధరణి.. బక్క చిక్కినోళ్ళ ధరణిగా విభజించి కాజేస్తున్న బీ.ఆర్‌.ఏస్‌. నాయకులు.. ధరణి పేరుతో సరికొత్త దందాకు తెరలేపిన ప్రభుత్వం.. ధరణి అక్రమాల పుట్ట నా దగ్గర ఉంది : బక్క జడ్సన్‌ ధరణి పోర్టల్‌ తో రోడ్డు పాలైన పేదలు.. ధరణి అక్రమాలపై ప్రశ్నించినందుకు హౌస్‌ అరెస్ట్‌.. నల్లబెల్లి తహశీల్దార్‌ మంజూల అక్రమాలపై విజిలెన్స్‌కు పిర్యాదు చేస్తామన్న బక్క జడ్సన్‌.. హైదరాబాద్‌...

హత్యలకు దారి తీస్తున్న ధరణి పోర్టల్..

తమ్ముడిని హత్య చేయడానికి పెదనాన్న కొడుకుల కుట్ర.. మృత్యుఒడి నుంచి బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న కేతావత్ సేవ్లా.. పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నబాధిత కుటుంబ సభ్యులు.. ధరణి పోర్టల్ వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య...

ప్రజావాణి చుట్టూ ప్రదక్షిణలు

సమస్యలు తీరక రైతుల సతమతం కలెక్టర్‌ ఆదేశాలిచ్చిన నిర్లక్ష్యం వీడని తాసిల్దార్లు మండల స్థాయిలో సమస్యలు తీరక ప్రజావాణికి క్యూ కడుతున్న ప్రజలు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి రైతుల నుండి 262 ఫిర్యాదులు.. వికారాబాద్‌ జిల్లా; తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లో ఉన్న కొన్ని లోపాల కారణంగా నిత్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలం లో...

కబ్జాదారుల కబంధ హస్తాల్లో..తల్లి లేని పిల్లల భూమి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పెట్రేగిపోతున్న కబ్జాదారులు.. సర్వే నెం.303/ఏ/1 మైలగాని శివయ్య పట్టా భూమి.. నాలా కన్వర్షన్ లేదు..లేఅవుట్ అనుమతి లేదు.. బోగస్ హద్దులను చూపుతూ దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జారాయుళ్లు.. శివయ్య సర్వే నెంబర్ చూపుతూ ఐలు కోమురు భూమి కబ్జాకు యత్నం.. కబ్జాదారుల పై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలంటు డిమాండ్.. వరంగల్ జిల్లా...

రైతులను నిలువునా ముంచుతున్న దౌర్భాగ్యం..

సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..దరిద్రంగా ఎందుకు మారింది..? ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు.. కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది.. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిననిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు.. కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికిరిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో.. తమకి న్యాయం జరిగేలా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -