చోద్యం చూస్తున్నరెవెన్యూ అధికారులుకీసర : దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 504 లో గల ప్రభుత్వ భూమి కబ్జాకి గురవుతుంది. ప్రభుత్వ భూమిలోకి జరిగి రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవలసిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ కబ్జాల వెనుక దమ్మాయిగూడకి చెందిన ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే...
మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలుకీసర : దమ్మాయి గూడ మున్సిపాలిటీలో కొందరు అక్రమార్కులు ఏకంగా ఫుట్ పాత్లపైనే కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..6వ వార్డు కుందన్ పల్లిలో హెచ్ఎమ్డిఏ అనుమతులతో కెఎస్ఆర్ వెంచర్ నిర్మించగా, దాని ప్రక్కనే ఆనుకొని 149 సర్వే నంబర్లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి....
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...