Friday, May 3, 2024

cyber crime

2 నెలల్లో హైదరాబాద్‌లోడ్రగ్స్‌ నిర్మూలన

నగర పోలీసులకు దిశనిర్దేశనం చేసిన కొత్త సీపీ పబ్బులను సమయానికి మూసేయాలని ఆదేశం డ్రగ్స్‌ మాట వినిపించకూడదని వార్నింగ్‌ ఒకరికి శిక్ష పడితే.. ఆ 100మందిలో భయం వస్తుంది డెడ్‌లైన్‌ పెట్టిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌` డ్రగ్స్‌ పై 87126 71111కు సమాచారం ఇవ్వండి: సందీప్‌ శాండిల్య హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన సీనియర్‌ ఐపీఎస్‌...

సుమారు వంద అక్రమ వెబ్‌సైట్లు

న్యూఢిల్లీ : సుమారు వందకుపైగా అక్రమ వెబ్‌సైట్లపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకున్నది. ఆ వెబ్‌సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్‌టైం జాబ్‌ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వెబ్‌సైట్లను ఆపరేట్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ త్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌కు...

మూడు రాష్ట్రాల్లో ఆస్పత్రులపై సైబర్ దాడులు

అత్యవసర విభాగాల్లోని రోగులు వేరే చోటుకి తరలింపు అమెరికాలో సైబర్ నేరగాళ్లు థ్యాంక్స్‌గివింగ్ సెలవు రోజున రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లోని ఆస్పత్రులపై సైబర్ దాడులకు పాల్పడ్డారు. వెబ్‌సైట్‌లను హ్యాక్ చేయడంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టెక్సాస్, న్యూ జెర్సీ, న్యూ మెక్సికో, ఓక్లహామాల్లోని 30 ఆసుపత్రుల్లో అర్డెంట్‌ హెల్త్‌...

ఇన్‌స్టంట్ లోన్.. ఇన్‌స్టంట్ మోసం..

ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ లోన్‌ పేరుతో స్కెచ్ రూ. 90,000 కొట్టేసిన స్కామ‌ర్లు ముంబై : టెక్నాలజీ రోజురోజుకు గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సాంకేతికతను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల న‌వీ ముంబైకి చెందిన 56 ఏండ్ల వ్య‌క్తి నుంచి ఇన్‌స్టంట్ లోన్ ఇస్తామ‌ని మ‌భ్య‌పెడుతూ ఆన్‌లైన్ నేర‌గాళ్లు...

క్రిప్టో కరెన్సీ లో ఆన్‌లైన్ స్కాం…

తిరువ‌నంత‌పురం : ఆన్‌లైన్ స్కామ్‌లు, స్కీమ్‌ల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు అమాయకుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. రోజుకో స్కామ్‌తో ఆన్‌లైన్ వేదిక‌గా క్ష‌ణాల్లో ఖాతాల్లోని డ‌బ్బును మాయం చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా కేర‌ళ‌లోని కొల్లాంకు చెందిన ఓ వ్య‌క్తి చైనీస్ క్రిప్టోక‌రెన్సీ స్కామ్‌లో ఏకంగా రూ. 1.2 కోట్లు కోల్పోయాడు. న‌గ‌రానికి చెందిన వ్యాపారి (35)...

మోసపోయి రూ. 52 ల‌క్ష‌లు పోగొట్టుకున్న ఇంజ‌నీర్‌

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు అధిక ఆదాయం కోసం ఆశ పడుతున్న అమాయకులు బెంగ‌ళూర్ : రోజుకో త‌ర‌హా స్కామ్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. పార్ట్‌టైం జాబ్‌లు, యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే ఆదాయం వ‌స్తుంద‌ని మ‌భ్య‌పెడుతూ అమాయ‌కుల నుంచి రూ. ల‌క్ష‌లు దండుకుంటున్నారు. ఇక లేటెస్ట్‌గా అమెజాన్‌లో పార్ట్ టైం జాబ్ పేరుతో ఓ ఇంజ‌నీర్‌ను స్కామ‌ర్లు...

ఆన్ లైన్ పెట్టుబడి పేరుతో భారీ స్కాం..

సైబ‌ర్ నేరాల‌పై ప్ర‌భుత్వం, పోలీసులు ప్ర‌జ‌ల్లో ఎంత‌గా అవ‌గాహ‌న పెంచుతున్నా ఆన్‌లైన్ వేదిక‌గా అమాయాకులే టార్గెట్‌గా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతున్నారు. తాజాగా టెలిగ్రాంలో ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ‌ర్ పేరుతో ముంబైకి చెందిన ఓ వ్య‌క్తి నుంచి స్కామర్లు రూ. ల‌క్ష కొట్టేశారు. ఆన్‌లైన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి ఆరా తీస్త‌న్న ముంబై న‌గ‌రంలోని ప‌న్వేల్‌కు చెందిన...
- Advertisement -

Latest News

మనసిక్కడ… పోటీ అక్కడ..!

సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి! బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు! ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి! ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..! మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం! పద్మారావు, దానం...
- Advertisement -