గత ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకువివిధ శాఖల కేటాయింపు
అధికారులను ఆదేశించిన ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి
గతంలో విశ్రాంత ఉద్యోగులపై కథనాలు ప్రచురించిన ఆదాబ్
ఎట్టకేలకు విశ్రాంత ఉద్యోగులపై దృష్టి సారించిన ప్రభుత్వం
కార్పోరేషన్లు, బోర్డులలో పాతుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగులను
రీకాల్ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం
వాటన్నింటిని తిరిగి సమీక్షించే పనిలో నిమగ్నమైన సర్కార్
హైదరాబాద్ : వివిధ స్థాయిల్లో పని చేస్తోన్న...
సిఎం రేవంత్తో ఫాక్స్కాన్ బృందం భేటీ
పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఫాక్స్కాన్ ప్రతినిధుల బృదంతో భేటీలో సీఎం రేవంత్ ప్రకటన
సులభంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తామని హామీ
వచ్చే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలు ఈ సంస్థ కల్పించనుంది
హైదరాబాద్ :
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ...
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. అయితే కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...