Saturday, July 27, 2024

congress government

కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు

సొంత ఇలాఖాలోనే నేతల తిరుగుబాటు పార్టీ కట్టుదాటుతున్న కిందిస్థాయి నేతలు పూర్తిగా దెబ్బతీయాలన్న ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ కరీంనగర్‌ : తాజా రాజకీయ పరిణామాలతో కేటీఆర్‌ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు రాజీనామాల బాట పడుతుండడంతో కేటీఆర్‌ కలవరం చెందుతున్నారు. పార్టీ నేతలను కాపాడుకోలేక ఆయన తంటాలు పడుతున్నారని చర్చ నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా...

వైసిపి కోసం తన రక్తం ధారపోసా

వైసిపిని భుజస్కంధాలపై మోసాను ఇప్పుడేమో వారు తనపై ముప్పేట దాడి బీజేపీకి తొత్తులగా వైసీపీ, టీడీపీ, జనసేన ఎపి ప్రజల కోసమే కాంగ్రెస్‌లో చేరా గుండ్లకమమ్మను నిండా ముంచారు సంక్రాంతి డ్యాన్సుల్లో మంత్రి బిజీ మరోమారు విరుచుకు పడ్డ వైఎస్‌ షర్మిల ఒంగోలు : యువత కోసమే రాజశేఖరరెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు....

గాల్లో దీపంలా విద్యార్థినుల భద్రత

ఓయూ లేడీస్‌ ఘటనపై కవిత విమర్శలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మాందనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇందుకు ఉస్మానియా పీజీ లేడీస్‌ హాస్టల్‌ ఘటనే నిదర్శన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలోని లేడీస్‌ హాస్టల్‌ లోకి ప్రవేశించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరిని...

ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్‌

200 యూనిట్ల వరకు అమలు చేస్తాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం తెలంగాణను బీఆర్‌ఎస్‌ అప్పులపాలు చేసింది అందుకే హామీల అమలులో జాప్యం కాంగ్రెస్‌లోకి 30మంది ఎమ్మెల్యేలు..? మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌ : కరెంట్‌ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు,...

కారుకు సర్వీసింగ్‌

అసెంబ్లీ ఎన్నికల ఓటమికి నేనే బాధ్యుడ్ని కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను బీఆర్‌ఎస్‌ నాయకులు అలా మాట్లాడవద్దు ప్రజలు తప్పు చేశారనడం సరికాదు.. దళితబంధు స్కీమ్‌ వల్ల పార్టీ దెబ్బతిన్నది భూస్వాములకూ రైతుబంధు ఇచ్చి తప్పు చేశాం లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం భువనగిరి పార్లమెంట్‌ సమీక్షా సమావేశంలో కేటీఆర్‌ ఓటమి కొత్తేం కాదు.. అది స్పీడ్‌...

శాం పిట్రోడా నాకు రోల్ మోడల్

ఆయన రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాం ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నదన్న బట్టి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తందని హామీ హైదరాబాద్ : టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు రోల్...

కాంగ్రెస్‌ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది

కిషన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ బినామీ అన్న మంత్రులకు కౌంటర్‌ కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిం చిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ...

రేషన్‌ కార్డు విషయంలో గందరగోళం

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై స్పందించిన మాజీ మంత్రి హరీష్‌ రావు.. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం కాంగ్రెస్‌ గ్యారెంటీలు, పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం చేస్తుంది పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద యెత్తున అనుమానాలు గైడ్‌ లైన్స్‌ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు : హరీష్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌...

పేరుకు ఎంపీలం పెత్తనమంతా ఎమ్మెల్యేలదే

బీఆర్ఎస్‌‌ లో మొదలయిన కొత్త పంచాయితీ లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్‌ల విముఖత కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు? బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు.. ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్ హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో...

స్థానిక ఎన్నికలకు నాయకులు రెడీ..!

ఎమ్యెల్యే శంకర్‌, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ల రాజకీయ వ్యూహం ఏంటో..? సర్పంచ్‌, ఎంపీటీసీ, నామినేటెడ్‌ పదవులకు పెరుగుతున్న పోటీ.. అధికార పార్టీ కాంగ్రెస్‌లో నాయకుల ‘‘మస్కా’’.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కు ‘‘దోస్తీ’’ల వెల్లువ.. జోరుగా హుషారుగా కాంగ్రెస్‌.. కొత్తూరు : అసెంబ్లీ ఎన్నికల్లో అంకితభావంతో పనిచేశాను.. హై హై నాయకా అంటూ గెలుపు కోసం కృషి చేశాను.. అనుకున్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -