చైనాలో ఉన్న భారత ఆఖరి జర్నలిస్టు ఆ దేశాన్ని వీడనున్నారు. పీటీఐకి చెందిన సదరు జర్నలిస్టు వీసా గడువును పొడిగించేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఈనెల చివరి నాటికి ఆ జర్నలిస్టు భారత్కు తిరిగి పయనమవుతారు. 2023 ప్రారంభంలో నలుగురు భారతీయ జర్నలిస్టులు చైనాలో ఉండేవారు. వీసాపై నిషేధాజ్ఞలు విధించడంతో ఇద్దరు స్వదేశానికి...
చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ లో ఘటన..చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వతప్రాంతం స్థానిక మైనింగ్...
మానవ సహిత షెన్జౌ-16 వ్యోమనౌకను చైనా మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక పౌరుడు సహా ఇద్దరు వ్యోమగాములను చైనాకు చెందిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించింది. చైనా ఒక పౌరుడిని అంతరిక్షానికి పంపించడం ఇదే మొదటిసారి. వీరు ఐదు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పలు పరీక్షలు జరపనున్నారు. బీజింగ్ కాలమానం ప్రకారం...