Wednesday, May 15, 2024

chief minister

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా

హామీలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ యుద్దానికి దిగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే...

తెలంగాణ నుంచి సోనియా పోటీపీఏసీలో ఏకగ్రీవ తీర్మానం

మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ భేటీ నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అతి త్వరలో కాంగ్రెస్‌ పీఏసీ భేటీలో కీలక నిర్ణయాలు కాళేశ్వరం అవకతవకలపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ సహా పాల్గొన్న పలువురు నేతలు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి...

డ్రగ్స్‌ నిర్మూలన తనిఖీలతో సరిపెట్టకండి

ఎవర్ని ఉపేక్షించొద్దు కఠిన చర్యలు తీసుకోవాలి డ్రగ్స్‌ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలి కేసీఆర్‌ పాలనలో మాదకద్రవ్యాల మత్తులో తెలంగాణ గతంలో పట్టుబడిన వారిపై పెట్టిన కేసులు ఏమయ్యాయి పసి పిల్లలపై పంజా విసురుతున్న డ్రగ్స్‌ మాఫియా డ్రగ్స్‌ పై ఎన్నో సంచలనాత్మక కథనాలను ప్రచురించిన ఆదాబ్‌ హైదరాబాద్‌ హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌...

కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ...

ఇసుక దోపిడీలో జగన్‌ ప్రమేయం

టెండర్ల విధానంలోనే దోపిడీకి తెర టిడిపి నేత నక్కా ఆనంద్‌ బాబు విమర్శ అమరావతి : తెర ముందు తమ్ముడు, తెర వెనుక అన్న అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ముఖ్యమంత్రి జగన్‌ తెర లేపారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌ బాబు ఆరోపించారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే...

సుప్రీంకు సోరెన్‌..

ఇడి సమన్లపై స్పందించాలని వినతి.. గతంలో ఈడీని హెచ్చరించిన ముఖ్యమంత్రి.. కేంద్రం తనమీద పెద్ద కుట్ర చేస్తోందని ఆరోపణ.. మేము దొంగలము కాదు.. సంఘవిద్రోహులము కాము.. ఈడీని సూటిగా ప్రశ్నించిన సొరేన్.. రాంచీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా నేడు ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. తనకు జారీ చేసిన...

భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో నిర్మించనున్న భవనం.. కేవలం 5 రోజుల్లోనే భూమి కేటాయిస్తూ నిర్ణయం.. వందల కోట్ల రూపాయల స్థలం 40 కోట్లకేకట్టబెట్టారని విమర్శలు.. కార్యకర్తలకు అవగాహనా, శిక్షణా కార్యక్రమాలు.. శిక్షణకు వచ్చేవారికి బస, వసతి ఏర్పాట్లు.. దేశంలో మరే ఇతర పార్టీలకు లేని విధంగా అత్యంతఆధునికంగా భవన నిర్మాణం.. కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు....
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -