Monday, April 29, 2024

Chhattisgarh

నేడు రెండో విడత

ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు 7న 20నియోజకవర్గాల్లో తొలివిడత పశ్చిమరాయ్‌పుర్‌ : నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రచారం చేయగా.. బీజేపీ తరపున ప్రధాని...

మొదటి విడత ప్రచారానికి తెర

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి నవంబర్ 7 వ తేదీన తొలి విడత ఎన్నికల మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ కు సర్వం సిద్ధం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలను మినీ సంగ్రామంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్లోని 20స్థానాలకు మొదట...

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి కాంగ్రెస్‌ హయాంలో నీటిగోస తీర్చలే ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్‌ నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి ములుగులో వాటర్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌ ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది...

అనాధ చిన్నారులపై అమానుషం..

అన్నెంపున్నెం ఎరుగని ఇద్ద‌రు చిన్నారుల‌పై ఓ మ‌హిళా ఉద్యోగిని దారుణానికి పాల్పడింది. అనాథ పిల్ల‌లైన ఆ ఇద్ద‌రి జ‌ట్టు ప‌ట్టుకొని చిత‌క్కొట్టింది. మంచంపై ఎత్తేసి హింసించింది. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగు చూసింది. అనాథ‌లైన 6 సంవ‌త్స‌రాల లోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్ష‌న్ సెంట‌ర్‌లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. అయితే...

న‌క్స‌ల్ క‌మాండ‌ర్ అరెస్టు..

ఇతనిపై ల‌క్ష రివార్డు ఉంది.. త‌ల‌పై ల‌క్ష రివార్డు ఉన్న ఓ న‌క్స‌ల్ కమాండ‌ర్‌ ను చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు అరెస్టు చేశాయి. సుక్మా జిల్లాలో ఆ అరెస్టు జ‌రిగింది. అత‌ని వ‌ద్ద నుంచి టిఫిన్ బాంబు, నాలుగు డిటోనేట‌ర్లు, నాలుగు జెల‌టిన్ రాడ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. చ‌త్తీస్‌ఘ‌డ్ పోలీసులు, కోబ్రా, సీఆర్పీఎప్‌ ద‌ళాలు సంయుక్తంగా...

బ్రేకింగ్ న్యూస్ …

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం , సుక్మా జిల్లా ఛత్తీస్ ఘడ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : సుక్మా జిల్లాలో DRG బలగాలకు, నక్సలైట్ల మధ్య ఉదయం నుండి జరుగుతున్న ఎదురు కాల్పులు. కాల్పుల్లో దాదాపు నలుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. అందులో నక్సలైట్ కమాండర్ మంగాడు ఉన్నట్టు సమాచారం.ఘటనా ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -