Friday, May 10, 2024

cancer

జీవో 140 రద్దు

హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు సాయిసింధు, క్యాన్సర్‌ ఆస్పత్రుల భూమి లీజు రద్దు హైటెక్‌ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్‌ గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం హైదరాబాద్‌ : హెటిరో అధినేత, బీఆర్‌ఎస్‌ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...

పొగతాగటంతో ఏటా 13 లక్షల క్యాన్సర్‌ మరణాలు

న్యూఢిల్లీ : ధూమపానం కారణంగా క్యాన్సర్‌ బారినపడి భారత్‌ సహా ఏడు దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివ రాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్స్‌’ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌, క్వీన్స్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌...

ఎలెక్టా యూనిటీ ఎం.ఆర్-లినాక్.. క్యాన్సర్ చికిత్సలో ఒక సరికొత్త విప్లవం..

భారతదేశంలో మొట్టమొదటి “ ఎం.ఆర్-లినాక్ ” రేడియేషన్ టెక్నాలజీని ఆవిష్కరించిన యశోద హాస్పిటల్స్ అత్యాధునిక “ఎలెక్టా యూనిటీ ఎం.ఆర్-లినాక్” రేడియేషన్ పరిజ్ఞానంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సలు.. హైదరాబాద్, క్యాన్సర్ చికిత్స చర్రితలో ఒక సరికొత్త ఒరవడి మొదలైంది. ఈ రోజు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ రేడియేషన్ ఆంకాలజీ విభాగం వేదికగా భారతదేశంలోనే మొట్టమొదటి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -