హెటిరో అధినేత, ఎంపీ పార్థసారథికి విలువైన భూములు
సాయిసింధు, క్యాన్సర్ ఆస్పత్రుల భూమి లీజు రద్దు
హైటెక్ సిటీ సమీపంలో చౌకంగా 15 ఎకరాలు
గత ప్రభుత్వ కేటాయింపులను రద్దు చేసిన సర్కార్
గత హైకోర్టు సూచనల మేరకు నిర్ణయం
హైదరాబాద్ : హెటిరో అధినేత, బీఆర్ఎస్ ఎంపి పార్థసారథిరెడ్డికి సంబంధించిన సంస్థలకు కేటాయించిన భూములపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సంచలన...
న్యూఢిల్లీ : ధూమపానం కారణంగా క్యాన్సర్ బారినపడి భారత్ సహా ఏడు దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివ రాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్స్’ జర్నల్’లో ప్రచురితమయ్యాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్...
భారతదేశంలో మొట్టమొదటి “ ఎం.ఆర్-లినాక్ ” రేడియేషన్ టెక్నాలజీని ఆవిష్కరించిన యశోద హాస్పిటల్స్
అత్యాధునిక “ఎలెక్టా యూనిటీ ఎం.ఆర్-లినాక్” రేడియేషన్ పరిజ్ఞానంతో క్యాన్సర్ రోగులకు మెరుగైన ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సలు..
హైదరాబాద్, క్యాన్సర్ చికిత్స చర్రితలో ఒక సరికొత్త ఒరవడి మొదలైంది. ఈ రోజు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ రేడియేషన్ ఆంకాలజీ విభాగం వేదికగా భారతదేశంలోనే మొట్టమొదటి...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...