Sunday, April 28, 2024

brs leader

మనసున్న మహానేత కెసిఆర్..

బీఆర్ఎస్ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.. కన్న తండ్రిలా కాపాడుకుంటున్నారు. ప్రజలందరినీ రాజకీయాలకు అతీతంగా చూసుకుంటున్నాడు.. కొనియాడిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్.. హైదరాబాద్: ఎవరికైనా కుటుంబ సభ్యుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ వ్యక్తి కుటుంబ పెద్ద లేదా ఏకైక జీవనాధారం అయితే మరింత బాధాకరం. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలందరికి జీవిత...

నీలం మధుకు ఘన స్వాగతం పలికిన సబ్బండ వర్గాలు..

బొంతపల్లిలో మత్స్యశాఖ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ భారీగా హాజరైన మహిళ లోకం.. వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న నీలం మధు… నీలం మధు సమక్షంలో ఎన్ఎమ్ఆర్ యువసేనలోచేరిన బొంతపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే దీప.. వచ్చే ఎన్నికల్లో నీలం మధు వెంటే మా పయనం అంటూ ప్రకటన.. పటాన్ చెరు టికెట్...

మీ వెంటే మేమంతా..

నీలం మధుకు బాసటగా నిలుస్తున్న నాయకులు.. ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యండి… డేఫినెట్ గా గెలిపించుకుంటాం.. షేవ్ చేసేవాడు కాదు.. సేవ చేసే మీరే కావాలి.. పఠాన్ చెరు నియోజకవర్గంలో మీ సత్తా ఏంటో చూపెడతాం.. తేల్చి చెప్పిన తెలంగాణ మత్స్యశాఖ అధ్యక్షులులోకానబోయిన రమణ ముదిరాజ్.. హైదరాబాద్: ఆయన ఎప్పుడూ పదవి కావాలని కోరుకోలేదు.. పదవి ఉంటేనే సేవచేయగలం అనే కొటేషన్ ఆయనకు...

ప్రజానేతకు ప్రాధాన్యత ఇవ్వండి..

నీలం మధుకు తోడుగా కదిలిన రజకులు.. ఎమ్మెల్యేగా పోటీ చేయండి మీ వెంట మేముంటాం.. చాకలి ఐలమ్మ స్పూర్తితో ఐక్యంగా ముందుకు సాగుదాం.. తెలంగాణలో అతి పెద్దదైన ఐలమ్మ విగ్రహం కాంశ్య చిట్కూల్ గ్రామంలోఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు.. నీలం మధుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి.. గెలిపించుకుంటాం.. కేసీఆర్ ను కోరిన పటాన్చెరువు నియోజకవర్గ మెజార్టీ రజకులు.. ప్రజా నాయకులుగా...

ప్రజలను గందరగోళంలో పడేస్తున్న మోడీ

అత్యవసర పార్లమెంట్‌ సమావేశాలపై అనుమానాలు వరంగల్‌ పర్యటనలో బిఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ వరంగల్‌ : ప్రధాని మోదీ ఇంత అత్యవసరంగా పార్లమెంట్‌ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్దలు, బీజేపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. సమావేశాల...

రాజయ్యను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా!

స్టేషన్ ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదన్న బాధలో ఎమ్మెల్యే రాజయ్య! బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కలిసేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే పల్లా ఇంటికి వచ్చే సరికి రాజయ్య ఇంట్లో లేడు. దీంతో ఆయన అనుచరులను కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజయ్యకు నష్టం...

ఖమ్మం కాంగ్రెస్‌లో ముసలం..?

జాతీయ పార్టీలో పొంగులేటి వన్‌ మ్యాన్‌ షో అయన రాకతో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల్లో గుబులు ఆశావహుల్లో టెన్షన్‌.. జిల్లాలో అయోమయ స్థితి వన్‌ మెన్‌ షో తో గ్రూపులుగా ద్వితీయ శ్రేణి లీడర్లు హైదరాబాద్‌ : రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తొక్కనీయను అంటూ శపథం చేసి, కారు పార్టీ, రెబల్‌ నేతగా...

కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయి..

కోచ్ ఫ్యాక్టరీలు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్లాయని వ్యాఖ్య.. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉందన్న వినోద్.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 ఏళ్ల డిమాండ్ అని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పాయని,...

అంబర్ పేటను అద్భుతంగా అభివృద్ధి చేస్తా..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదాగౌడ్.. హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అంబర్ పేట ను సిద్దిపేట, సిరిసిల్లలా అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ నియోజకవర్గంగా చేస్తానని నా హృదయ పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను అన్నారు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -