Saturday, July 27, 2024

bjp leader

15 మందికి ఉరిశిక్ష..

బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య తల్లి, భార్య, పిల్లల ముందే హత్యచేసిన పీఎఫ్ఐ సభ్యులు డిసెంబరు 19, 2021లో చోటుచేసుకున్న ఘటన నిషేధిత పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు ఉరిశిక్ష తీర్పు వెలువరించిన కేరళ జిల్లా కోర్టు కేరళకు చెందిన బీజేపీ ఓబీసీ విభాగం నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్...

కేసీఆర్‌ కుటుంబ పాలనను తరిమి కొడదాం

గజ్వెల్‌ ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పిలుపు సిద్దిపేట : నా మొఖం అసెంబ్లీ లో కనిపించవద్దని కేసీఆర్‌ నాపై ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండని మాజీమంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కేసీఆర్‌ హుజూరాబాద్‌కు వస్తే నీ మొఖం చెల్తదా ..నా మొఖం చెల్తదో రా అని అంటే రాలేడు కాబట్టి నేనే గజ్వేల్‌కు...

‘‘గంగుల. నీలెక్క నేను గుట్టలు మాయం చేశానా?

భూకబ్జాలు చేశానా,పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? : బీజేపీ నేత బండి సంజయ్‌ కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ‘‘గంగుల.. నీలెక్క నేను గుట్టలు మాయం చేశానా? భూకబ్జాలు చేశానా? పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? తెలంగాణలో అత్యంత...

భారతీయ జనతా పార్టీ మారే ప్రసక్తే లేదు..

స్పష్టం చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. హైదరాబాద్ : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో శ్రీనివాస రెసిడెన్సి (లాడ్జ్) అండ్ రెస్టారెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.., మీడియాలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతునట్లు వస్తున్న వార్తలను బిజెపి...

ప్రజల కొంప ముంచిన చేపల పులుసు

575 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా 299 టీఎంసీలకే సంతకం అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లోనే కేసీఆర్‌ను నిలదీసిన మాట నిజం కాదా? మోటార్లకు మీటర్లు, సింగరేణి ప్రైవేటీకరణ ఒట్టి బూటకం కేసీఆర్‌ మోసాలకు బుద్ది చెప్పే టైమొచ్చింది బీఆర్‌ఎస్‌ను ఓడిరచండి… కేసీఆర్‌కు ఓటమిని గిఫ్ట్‌గా ఇవ్వండి తెలంగాణ రైతులకు న్యాయం చేసేది బీజేపీ పార్టీనే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి...

తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!

తమ పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ బీజేపీ నేత రవి కుమార్ యాదవ్.. అప్పట్లో కేసు నమోదు అయినా అధికారుల బదిలీతో తెర మరుగు.. కేసులో లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితులు.. ఇప్పుడు ఈ కేసు తెరమీదకు రావడంతో సర్వత్రా తీవ్ర చర్చ.. ఒక పార్టీవారు మరో పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులులకు తెగబడటం చూస్తూ ఉంటాం.. కానీ ఒకే...

బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు నోటీసులు

జైపూర్‌ : బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు రాజస్థాన్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడిరచారు. బ్యాంకు అకౌంట్లతో పాటు ఆర్థిక లావాదేవీలకు చెందిన సమాచారాన్ని ఇవ్వాలని రాజస్థానీ పోలీసులు కోరినట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ రాజకీయ కక్షకు పాల్పడినట్లు...

అలుపెరుగని పోరాటం.. పరిష్కారంకోసం ఆరాటం..

( విజయాలనే ఆభరణాలుగా చేసుకున్న తెలంగాణ బిజెపి,మహిళా మోర్చా, రాష్ట్ర అధికార ప్రతినిది యమునా పాఠక్.. ) పోరాటంతో మొదలైన ఆమె జీవన ప్రయాణం పలు విజయతీరాలు చేరింది.. ఏపదవీ లేకున్నా ప్రజా సంక్షేమమే ఆమె పరమావధి.. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అశేష అభిమాన గణం ఆమెకు సొంతం.. గెలుపును సునాయాసంగా అందుకోగల సత్తా ఉన్న ఆమెను పరిగణలోకితీసుకోవాలంటున్న రాజకీయ విశ్లేషకులు.. బీజీపీ...

ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : బిజెపి నేత గౌతమ్ రావు..

హైదరాబాద్ : సనాతన ధర్మంపై తమిళనాడు రాజకీయ నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు పేర్కోన్నారు. అధికార మదంతో ప్రశాంతంగా ఉన్న సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొంతమంది చేస్తున్న కుట్రలు మానుకోవాలని ఆయన ఘాటుగా ఆరోపించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెంటనే...

ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే మట్టి సేకరిస్తున్నాం..

వెల్లడించిన బీజేపీ నేత సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకే ఏపీలో గ్రామ గ్రామాన తిరిగి మట్టి సేకరిస్తున్నామని బీజేపీ నేత సుజనా చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేరీ మాటీ - మేరా దేశ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతీయ భావంతోనే మట్టిని సేకరిస్తున్నాం.. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -