Wednesday, May 8, 2024

Bakka jadson

మంత్రి మల్లారెడ్డి పై ఛార్జ్ షీట్ వేయాలి

అడ్డగోలుగా అఫిడవిట్లు దాఖలు చేసిన మంత్రి మల్లారెడ్డి.. డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్.. హైదరాబాద్ : 2014లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన తన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018 లో ఇచ్చిన...

ఉస్సేన్ సాగర్ లో పిండ ప్రధానం చేసిన బక్కా జడ్సన్..

హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయలను దుబారా చేసిన ప్రభుత్వానికి పిండ ప్రధానం చేశారు బక్క జడ్సన్.. బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకొని రీ డిజైన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టి కోట్ల రూపాయలను దోచుకున్నారనడానికి...

జీఓ 46 ను రద్దు చెయ్యాలని తెలంగాణ గవర్నర్ కు వినతి పత్రం..

గవర్నర్ ని కలిసిన కాంగ్రెస్ లీడర్ బక్క జడ్సన్.. హైదరాబాద్ : 46 ను రద్దు చెయ్యాలని కోరుతూ బక్కా జడ్సన్ తెలంగాణ గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిఓ వల్ల నష్ట పోయిన తెలంగాణలోని హైదరాబాద్, ఇతర జిల్లాల కానిస్టేబుల్ అభ్యర్థులు అత్యధికముగా మార్కులు వచ్చినప్పిటికి ఉద్యోగం రాని వాళ్ళు...

చంద్రబాబు అరెస్టు వెనుక కేసీఆర్ కుట్ర : బక్క జడ్సన్.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలంగాణ పిసిసిఅధ్యక్షున్ని ఇరికించేందుకే తెరపైకి ఓటు కు నోటు.. కల్వకుంట్ల కవిత, మెగా కృష్ణారెడ్డి, కాలేశ్వరం ప్రాజెక్టుపైఈడి - సిబిఐ చర్యలు ఎందుకు తీసుకోరు.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలను దారి మళ్లించడానికి భయానక పరిస్థితులు సృష్టించాలని బిఆర్ఎస్, బిజెపి సమైక్యంగా కుట్రలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ...

కోట్లు మింగుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌..

కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పేరుతో దగా చేస్తున్న వైనం.. తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌..పర్వతగిరి : కోనారెడ్డి చెరువు మరమ్మతుల కాంట్రాక్ట్‌, వేరే వారి పేరుపై వచ్చిన కాంట్రాక్టును సుమన్‌ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ లు ఇద్దరూ కలిసి సబ్‌ కాంట్రాక్ట్‌ సంపాదించుకొని, చెరువు సాక్షిగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు...

కెసిఆర్ 10 ఏళ్ల పాలనపై “ఎవని పాలయిందిరో తెలంగాణ ” పుస్తకావిష్కరణ..

సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని బాధితులతోఆవిష్కరణ చేయించిన కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. హైదరాబాద్ : కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై"ఎవని పాలయిందిరో తెలంగాణ" సాక్షాలతో 100 ఫిర్యాదుల పుస్తనాన్ని - బాధితులతో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ మాట్లాడుతూ.. ప్రియమైన...

చలో అసెంబ్లీ..

గేట్ దగ్గర పోలీసులు అడ్డగింత.. ఉద్రిక్తత.. ఆవేదన వ్యక్తం చేసిన బక్క జడ్సన్, కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని సరస్సులతో సహా అన్ని నీటి వనరులకు బఫర్ జోన్‌లను, చెరువులను వెంటనే నోటిఫై చెయ్యాలని అసెంబ్లీలో చర్చ జరగాలి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల వల్ల నీళ్లతో ఊర్లు, వాడలు నిండుతున్నాయి. ధరణి, కరెంటు, తెలంగాణ...

కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాల వారిని వివక్షకు గురిచేస్తోంది..

జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్.. హైదరాబాద్, తెలంగాణలో బతికున్న నాయకుల నుండి చనిపోయిన నాయకుల వరకు అవమానాలు వివక్షకు కెసిఆర్ ప్రభుత్వం గురి చేస్తున్నారని జాతీయ ఎస్ సి కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు దరిద్రులు...
- Advertisement -

Latest News

క‌విత‌కో న్యాయం.. మందికో న్యాయమా.?

ఢల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్‌ నుంచి బర్తరఫ్‌ గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...
- Advertisement -