Tuesday, April 30, 2024

association

పేదల ప్రాణాలతో చెలగాటం

ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామన్న ఆసుపత్రుల అసోసియేషన్.. నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిందన్న లోకేశ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు రూ. 1,000 కోట్ల బకాయిలు...

సౌత్‌ ఇండియన్‌ ఆర్గనైజ్డ్‌ రీటైలర్స్‌ అసోసియేషన్‌(ఓఆర్‌ఏ) వన్‌ప్లస్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఆన్‌లైన్‌ సేల్‌

హైదరాబాద్‌ : సౌత్‌ ఇండి యన్‌ ఆర్గనైజ్డ్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ఓఆర్‌ఏ), ఆల్‌ ఇండియా ఆర్గనైజ్డ్‌ రిటైల్‌ ట్రేడ్‌ కింద భారతదేశం అంతటా 4500 రిటైల్‌ అవుట్‌లెట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ గొడుగు సంస్థ, వన్‌ప్లస్‌ వారి వన్‌ప్లస్‌ ఫోల్డ్‌ మోడల్‌తో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోకి వెళ్లాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్య రిటైల్‌...

సీఎం జగన్‌ను కలిసిన రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు..

పదోన్నతులు కల్పించాలని వినతి..ఏపీ ముఖ్యమంత్రివైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో రాష్ట్ర వీఆర్వో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన వీఆర్వో సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులు జగన్‌ను కలిశారు. "అర్హత కల్గిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరాం. ప్రస్తుతం వీఆర్వోల పదోన్నతుల్లో 40 శాతం రేషియో అమల్లో ఉంది....

కరాటే కళ్యాణిపై మా సస్పెన్షన్ విధించడం అన్యాయం..

గవర్నర్ కు విన్నవించిన ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు.. హైదరాబాద్, నటి కరాటే కళ్యాణి సభ్యత్వమును మా అసోసియేషన్ సస్పెన్షన్ లో పెట్టడం అన్యాయమని గవర్నర్ కు విన్నవించారు ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు. ఖమ్మం పట్టణం లకారం చెరువులో శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో రాజకీయ నాయకుల శిలా విగ్రహం పెట్టడం సరైనది కాదని ప్రముఖ...

సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వండి.. ప్లీజ్.!

పెండింగ్ మిల్లర్లను దేపురిస్తున్న సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు.. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుని మిల్లుతో సహా 59 మిల్లర్లకు నోటీసులు.. 2021-22 రబీ సీజన్ గడువు ముగిసినా, సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని తిరుమలగిరి మిల్లర్స్.. దాని విలువ 49 కోట్లు జిల్లా అధ్యక్షుని ఒక్క మిల్లు నుండే రావాల్సిన సి.ఎం.ఆర్ బకాయి 19 కోట్ల 91 లక్షలు.. పంట...

తగ్గనున్న వంటనూనెలు ధరలు..

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి.. ఎడిబుల్ ఆయిల్ అసోషియేషన్ కు రిక్యూస్ట్ చేసిన కేంద్రం.. రూ. 8 నుంచి 12 వరకు తగ్గే అవకాశం.. న్యూ ఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించాలని నివేదించింది. తగ్గించిన...

12 నెలలకు రెన్యువల్ ఇవ్వాలి..

ఇంటర్మీడియట్ ఆర్.జె.డీ కి కాంట్రాక్టు లెక్చరర్స్ విజ్ఞప్తి.. అమరావతి, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తాము పని చేస్తున్న 12 నెలల కాలానికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు శుక్రవారం జోన్ 1,జోన్ 2 ఆర్.జె.డి. అధికారి...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -