Saturday, July 27, 2024

Assembly elections

పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం

సోషల్‌ మీడియా దుష్ప్రచార ప్రభావం అభూతకల్పనలు, అబద్దాల ప్రచారం ఓటమికి ఇదే కారణమంటూ కేటీఆర్‌ విశ్లేషణ హైదరాబాద్‌ : పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. కాంగ్రెస్‌ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు....

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

‍- నియామకపు ఉత్తర్వులు జారీ‍- కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆహ్వానితుడిగా రుద్రరాజు న్యూడిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిలను కాంగ్రెస్‌ హై కమాండ్‌ నియమించింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఓ ప్రకటనలో ఈ విషయం తెలిపింది. పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఒకరోజు ముందే పదవీకి రాజీనామా సంగతి తెలిసిందే. గిడుగు...

అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది..

కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్లనే ఓడిపోయాం అయిన మూడోవంతు సీట్లను గెల్చుకున్నాం పనులు చేయకుండా ప్రచారం చేస్తే బాగుండేది ఓట్ల తేడాకూడా కేవలం 1.85 శాతం మాత్రమే కలసికట్టుగా పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాలి మహబూబాబాద్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన...

స్థానిక ఎన్నికలకు నాయకులు రెడీ..!

ఎమ్యెల్యే శంకర్‌, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ల రాజకీయ వ్యూహం ఏంటో..? సర్పంచ్‌, ఎంపీటీసీ, నామినేటెడ్‌ పదవులకు పెరుగుతున్న పోటీ.. అధికార పార్టీ కాంగ్రెస్‌లో నాయకుల ‘‘మస్కా’’.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ కు ‘‘దోస్తీ’’ల వెల్లువ.. జోరుగా హుషారుగా కాంగ్రెస్‌.. కొత్తూరు : అసెంబ్లీ ఎన్నికల్లో అంకితభావంతో పనిచేశాను.. హై హై నాయకా అంటూ గెలుపు కోసం కృషి చేశాను.. అనుకున్న...

దేశీయ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడుల వరద..

ఈ నెలలోనే గరిష్టం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట బీజేపీ గెలుపొందడంతో బలమైన ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరత నెలకొంటుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. ఈ నెలలో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.57,300 కోట్లకు పైగా విలువైన స్టాక్స్‌...

క్రైమ్ రేట్ హైక్

గతేడాదికన్నా 2శాతం పెరిగిన నేరాలు హత్యలు తగ్గినా.. పెరిగిన స్థిరాస్థి కేసులు మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు రాత్రి 1గంట వరకే న్యూఇయర్‌ వేడుకులు తాగి దొరికితే డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు నమోదు పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు డ్రగ్స్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాం వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : 2022తో పోలిస్తే ఈ ఏడాది 2...

మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

విద్యుత్ రంగంలో జరిగిన స్కాంలపై విచారణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన షబ్బీర్ అలీని, అజారుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ...

ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్సీలుగా నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్‌ ఆమోదించారు. ఇటీవలే జరిగిన...

ఎపిలో రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ఫ్లెక్సీలు

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బెజవాడ బెంజ్‌ సెంటర్‌లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నివాసం సవిూపంలో కూడా రేవంత్‌ను అభినందిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి....

ఆ కోపాన్ని పార్లమెంట్‌లో చూపించవద్దు : మోడీ

ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్‌ తన కోపాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో చూపించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆయన సోమవారం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్‌లో చర్చకు రావాలన్నారు. నిన్న విడుదలైన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌లను...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -