షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్
కేబినేట్ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్
అమరావతి
ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం,...
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో టంగుటూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ను ఆపేశారు. రైలు దిగి పరుగులుపెట్టారు. అయితే బ్రేక్లలో ఉండే లూబ్రికెంట్ (Lubricant) అయిపోవడంతోనే...
వైసీపీ పాలనతో తీవ్ర సంతృప్తితో ఉన్న ఏపీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ అసమర్థ పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఏపీ క్యాంప్ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర...
ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది. జిల్లాలోని మాచవరం మండలం మోర్జంపాడులో గురువారం మధ్యాహ్నం మేకలను మేత కోసం ముగ్గురు గ్రామ శివారులోకి వెళ్లారు. వీరి వెంట ఉన్న...
తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు.
చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు....
ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్న పలువురు నాయకులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...