కార్యక్రమంలో పాల్గొన్న గుండ్రాతి శారదాగౌడ్..
జై తెలంగాణా, దేశ్ కా నేత కెసిఆర్ అంటూ శారదాగౌడ్ సంబరాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోఢీ గప్పాలు పబ్లిక్ స్టంట్ పబ్లిసిటీ తప్పా ఈ దేశానికి చేసింది ఏమి లేదు.. కాంగ్రెస్ గరిబీ హటావో అన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.. తెలంగాణా...
దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి..
డిమాండ్ చేసిన కేవిపిఎస్ జిల్లా కమిటి..
హైదరాబాద్ : తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ దళితబంధు ఎంఆర్ పిఎస్ కొడుకులకు కూడా ఇచ్చాం అంటూ వ్యాఖ్యానించడం, దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...