Monday, April 29, 2024

అలీ కేఫ్ చౌరస్తా దగ్గర అంగరంగ వైభవంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు..

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న గుండ్రాతి శారదాగౌడ్..

జై తెలంగాణా, దేశ్ కా నేత కెసిఆర్ అంటూ శారదాగౌడ్ సంబరాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోఢీ గప్పాలు పబ్లిక్ స్టంట్ పబ్లిసిటీ తప్పా ఈ దేశానికి చేసింది ఏమి లేదు.. కాంగ్రెస్ గరిబీ హటావో అన్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.. తెలంగాణా కెసిఆర్ సారధ్యంలో నెంబర్ ఒన్ గా ఉంది.. తెలంగాణా ఆచరిస్తే దేశం అనుసరిస్తున్నది.. తెలంగాణాకు రక్ష, శ్రీరామ రక్ష కెసిఆర్ మాత్రమే.. అలీ బాబా నలభై దొంగలు జమ అయ్యిండ్రు ఈ దేశాన్ని దోచుకోవడానికి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.. ఈ దేశాన్ని, ఈ తెలంగాణాను కాపాడేది ఒకే ఒక్కడు కెసిఆర్ మాత్రమే..అన్నారు గుండ్రాతి శారదాగౌడ్.. అనంతరం అంబర్ పేట ప్రజలకు జిలేబి, అరటిపండ్లు పంచారు.. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సునీత, సలీమ్, మీరా, ఎల్లమ్మ, రమణ గౌడ్, ఎల్లమ్మ, రాకేష్ గౌడ్, పద్మలత తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు