Saturday, May 18, 2024

పంచాయితీ కార్మిక సిబ్బంది సమ్మెకు సంఘీభావం..

తప్పక చదవండి

లింగాలఘనపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మిక సిబ్బంది.. జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్నారు మండల జిపి కార్మికులు… జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.. దిక్షా శిబిరం వద్ద వారి డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు…వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు