Sunday, May 19, 2024

labour

రూ. 30 లక్షలు చెల్లించాలి

సఫాయి కార్మికులు మరణాల గురించి ప్రభుత్వానికి కీలక ఆదేశాలు రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశాలు న్యూ ఢిల్లీ : మ్యాన్‌హోల్‌ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ప్రాణాలు విడుస్తున్న కార్మికులకు స్థానిక ప్రభుత్వాలు 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఓ కేసులో...

రైల్వే కూలీ అవతారంలో రాహుల్‌

వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం.. ఇప్పటికే లారీలో ప్రయాణించి డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్న రాహుల్‌ న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ రైల్వే కూలీ అవ తారం ఎత్తారు. ఎర్రచొక్కా ధరించి కొద్ది సేపు వారితో కలిస మూటలు మోసారు. ఈ ఘటన ఢిల్లీ లో జరిగింది. సమాజంలో విభిన్న వర్గాలు, వృత్తులవారి సాధకబాధకాలను ప్రత్యక్షంగా...

కార్మికుల పొట్టకొడుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్స్..

కూలీలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం.. పోలీసులు, బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు.. ఆదిత్య నిర్మాణ సంస్థ ముందు కార్మికులు, కూలీల మహా ధర్నా.. పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం.. హైదరాబాద్ :నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు సాగించి, కోట్లకు పడగెలిత్తిన ఆదిత్య నిర్మాణ సంస్థ, కార్మికుల పొట్ట గొడుతోంది. నిర్మాణాలు చేపట్టిన పలు రకాల కాంట్రాక్టర్లు, కార్మికులకు...

పంచాయితీ కార్మిక సిబ్బంది సమ్మెకు సంఘీభావం..

లింగాలఘనపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మిక సిబ్బంది.. జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్నారు మండల జిపి కార్మికులు… జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.. దిక్షా శిబిరం వద్ద వారి డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు…వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు..
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -