Saturday, July 27, 2024

lingala ghanapur

పంచాయితీ కార్మిక సిబ్బంది సమ్మెకు సంఘీభావం..

లింగాలఘనపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ కార్మిక సిబ్బంది.. జేఏసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్నారు మండల జిపి కార్మికులు… జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.. దిక్షా శిబిరం వద్ద వారి డిమాండ్ లను ప్రభుత్వం నెరవేర్చాలని వినతి పత్రం అందజేశారు…వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు కూడా ఉన్నారు..
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -