Sunday, April 28, 2024

బోనాల సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ …..

తప్పక చదవండి

ఆషాడ బోనాలు సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ లోని అమ్మవారి దేవాలయంలో దర్శించుకుని, కాటేదాన్ లోని గణేష్ నగర్ లో తొట్టెల మరియు పలాహర బండ్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు