ఆషాడ బోనాలు సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ లోని అమ్మవారి దేవాలయంలో దర్శించుకుని, కాటేదాన్ లోని గణేష్ నగర్ లో తొట్టెల మరియు పలాహర బండ్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు..
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...