Sunday, May 12, 2024

prakash goud

బోనాల సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ …..

ఆషాడ బోనాలు సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ లోని అమ్మవారి దేవాలయంలో దర్శించుకుని, కాటేదాన్ లోని గణేష్ నగర్ లో తొట్టెల మరియు పలాహర బండ్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు..
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -