తీవ్ర అస్వస్థతకు గురైన సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్..
అక్కడికక్కడే గుండెపోతో మృతి చెందిన జహీరుద్దీన్ ఆలీ ఖాన్..
గద్దర్ అంత్యక్రియల కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్ధూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు.. ప్రాధమిక చికిత్స చేసి, ఆసుపత్రికి తరలించాలనుకునేలోపే ఆయన గుండెపోటుతో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...