Saturday, July 27, 2024

ఎంపీ విజయేంద్ర ప్రసాద్ తో బండి సంజయ్..

తప్పక చదవండి

రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. రాబోవు ఎన్నికలపై వీరివురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు