Saturday, May 18, 2024

జాతీయం

సముద్ర భద్రతపై ప్రధాని మోడీ దృష్టి

సౌదీ నేతలతో మోడీ చర్చలు న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది....

రాహుల్‌ యాత్ర 2.0

(మీ కోసం.. దేశం కోసం..) మణిపూర్‌లో నుంచి ముంబై జనవరి 14 నుంచి మార్చి 20 వరకు భారత్‌ న్యాయ యాత్రగా నామకరణం 6,200 కిలోమీటర్ల మేర యాత్ర 14 రాష్ట్రాలు.. 85జిల్లాలు పార్లమెంట్‌...

కప్పేసిన పొగమంచు..

మంచు దుప్పట్లో చిక్కుకున్న ఉత్తరభారతం జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 విమానాలు, 25 రైళ్ల రాకపోకలకు ఆలస్యం పొగమంచు ఢిల్లీని అతలాకుతలం...

ముంబై చేరుకున్న లెండ్‌ విమానం

నాలుగు రోజుల నిర్బంధం అనంతరం విముక్తి ముంబై : మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్‌...

దేశంలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌

దేశవ్యాప్తంగా 412 పాజిటివ్‌ కేసులు నమోదు తాజాగా ముగ్గురు మృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన...

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త చట్టాలు న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ...

చాపకిందనీరులా కరోనా వ్యాప్తి

కొత్తగా 628 కరోనా కేసులు నమోదు ఆదివారం కరోనాతో ఒకరు మృతి కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా...

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు

రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు ఉత్తరాది ఎయిర్‌పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి....

వాజ్‌పేయికి నేతల ఘనంగా నివాళి

స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు మంత్రులు, బిజెపి నేతలు ఘనంగా పుష్పాంజలి న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా యావత్‌...

సేవ్ డెమోక్రసీ

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -