సౌదీ నేతలతో మోడీ చర్చలు
న్యూఢిల్లీ : సముద్ర భద్రతపై ప్రధాని మోడీ సౌదీ అరేబియా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది....
(మీ కోసం.. దేశం కోసం..)
మణిపూర్లో నుంచి ముంబై
జనవరి 14 నుంచి మార్చి 20 వరకు
భారత్ న్యాయ యాత్రగా నామకరణం
6,200 కిలోమీటర్ల మేర యాత్ర
14 రాష్ట్రాలు.. 85జిల్లాలు
పార్లమెంట్...
నాలుగు రోజుల నిర్బంధం అనంతరం విముక్తి
ముంబై : మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్లో నాలుగు రోజులపాటు నిర్భంధంలో ఉన్న భారతీయ ప్రయాణికులతో కూడిన లెజెండ్...
దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు
తాజాగా ముగ్గురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన...
ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత2023, భారతీయ...
కొత్తగా 628 కరోనా కేసులు నమోదు
ఆదివారం కరోనాతో ఒకరు మృతి
కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా...
రాజధాని ప్రాంతాన్ని దట్టంగా కమ్మేసిన పొగమంచు
ఉత్తరాది ఎయిర్పోర్టుల్లో జిరోకు పడిపోయిన విజిబిలిటీ
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపో యాయి....
ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా
జంతర్మంతర్ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు
భద్రతా వైఫల్యం, ప్రభుతంపై విమర్శలు
భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్ గాంధీ
రాజ్యాంగ...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...