Saturday, May 4, 2024

జాతీయం

చైనా ప్రజాస్వామ్య దేశం కాదు..

అలాంటి దేశంతో భారత్ ను పోల్చవద్దు భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనాలో ప్రజాస్వామ్యం లేదని వ్యాఖ్యలు ప్రజాస్వామ్య దేశాలతో భారత్ ను పోల్చాలని మోదీ స్పష్టీకరణ ఆర్థికాభివృద్ధి అంశంలో...

లోక్‌సభ నిరవధిక వాయిదా

చివరి రోజూ కొనసాగిన సస్పెన్షన్లు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం న్యూఢిల్లీ : లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిరది.షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగానే సభ...

కాశ్మీర్‌లో పెట్రేగిన ఉగ్రవాదులు

జవాన్ల ట్రక్కులు లక్ష్యంగా కాల్పులు కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ...

విద్యాశాఖ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలుశిక్ష శిక్షతో పాటు రూ. 50 లక్షల జరిమానాను విధింపు 2006-11 మధ్య అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు 2016లో నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు సుప్రీంకోర్టులో...

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నియామకం

సిఇసి బిల్లుకు లోక్‌సభ ఆమోదం న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన సీఈసీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల...

రెండేండ్లు.. రెండు కొలువులు

ఏటా రూ. 2.5 కోట్లు ఆర్జించిన టెక్కీ న్యూఢిల్లీ : రెండు చేతులా ఆర్జించాలనే కోరికతో ఓ అమెరికన్‌ టెకీ భారీ స్కెచ్‌ వేశాడు. రిమోట్‌ వర్కింగ్‌లో...

పార్లమెంట్‌లో స్మోక్‌ బాంబ్‌

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌ న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో...

కేరళలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం తిరువనంతపురం : దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన...

మా దేశ ఆర్థిక స్థితికి భారత్‌ కారణం కాదు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ దివాలా తీయడానికి కారణం భారత్‌, అమెరికా దేశాలు కారణం కాదని ఆ దేశ మాజీ...

బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా

ఐదు సహకార బ్యాంకులపై లక్షల్లో జరిమానా న్యూఢిల్లీ : నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్‌...
- Advertisement -

Latest News

అమేఠీని వీడిన గాంధీ కుటుంబం

రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్‌ అమేథీలో కాంగ్రెస్‌ సన్నిహితుడు శర్మ పోటీ రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్‌ నామినేషన్లు రాయబరేలి నుంచి రాహుల్‌ నామినేషన్‌ దాఖలు హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున...
- Advertisement -