కుటుంబాలను రాజకీయాలకు వాడుకోబోతున్నారు
ఏపీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశాలు ఉంది
ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అమరావతి : చాలారోజుల క్రితమే అన్న జగన్తో విభేదించి.. తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల. కొన్నాళ్లు అక్కడే రాజకీయాలు నడిపారు వైఎస్ షర్మిల. ఇప్పుడు సడెన్గా కాంగ్రెస్ కండువాతో ఏపీవైపు దూసుకొస్తున్నారు...
పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం
మోసాలు చేసేవారికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు
పవన్ కల్యాణ్ పై జగన్ ఘాటు విమర్శలు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అరాచక శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో...
తెలంగాణలో అలాగే విజయం సాధించాం
ఇక్కడా అన్ని పార్టీలు కలసి ముందుకు రావాలి
పార్లమెంట్ను రక్షించలేని బిజెపివి డ్రామాలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య
ఏపీలో రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, జగన్ను ఎదుర్కోవాలంటే ఏపీలో అన్ని పార్టీలు కలవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. కలసి పోరాడితేనే జగన్ను ఓడిరచగలుగుతామని అన్నారు. తెలంగాణలో ఇలానే...
అమరావతి : ఏపీ సౌతిండియా బీహార్గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్తో భేటీ అనంతరం లోకేష్ విూడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారన్నారు. 260 కేసులు సీనియర్ నేతలపై పెట్టారని.. టీడీపీ...
సీఎం ను కలిసిన పలువురు క్రీడాకారులు
రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్న రోజా
అమరావతి : అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతిలు సీఎం జగన్ను శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ...
విశాఖపట్నం : కోడి కత్తి కేసు విచారణ ఈ నెల 27కు వాయిదా పడిరది. కోడికత్తి శ్రీను తరుఫున న్యాయవాది సలీం వాదించారు. కేసు వాయిదా పడిన అనంతరం సలీం విూడియాతో మాట్లాడుతూ కోడికత్తి శ్రీను, కోర్టులో జడ్జికి తన వాణిని వినిపించాడన్నారు. ఐదు సం వత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారని నేరుగా జడ్జికి చెప్పాడన్నారు....
తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు...
వై.ఎస్.ఆర్గా మమ్ముట్టి; వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి...
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జగన్ నిజస్వరూపం బైటపడింది..
అవినీతి మచ్చలేని నేతగా చంద్రబాబు విశ్వసనీయత ప్రపంచానికి తెలుసు..
టీడీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యంతో ఆంద్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ..
ప్రజల తిరుగుబాటుతో జగన్ అరాచక పాలనకు త్వరలోనే అంతం..
టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆగ్రహం..
హైదరాబాద్ : అవినీతి మచ్చలేని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును...
స్పీకర్ పోడియం వద్ద నినాదాలు
సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం
ప్లకార్డులతో సభ్యుల నినాదాలు
టిడిపి తీరుపై మండిపడ్డ అధికారపక్షం
ఇద్దరు సభ్యులను సమావేశాల వరకు సస్పెన్షన్
15మందికి ఒకరోజు సస్పెనషన్ వేటు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాడీవేడీగా మొదలైంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ...
అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్..
అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్..
కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు..
చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం..
అవినీతి మత్తులో...