Monday, May 29, 2023

ys jagan

ఏపీలో మరో పెద్ద ప్రాజెక్ట్..

మచిలీపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన.. 24-30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం.. ఎగుమతులకు ఎంతో ఉపయోగం.. నాలుగేళ్లలో నాలుగు పోర్టులు.. అమరావతి, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :ష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని...

నో రిలీఫ్..

అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు.. బెయిల్ పిటిషన్ నిరాకరణ.. అమరావతి, 23 మే (ఆదాబ్ హైదరాబాద్ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2023 మే 25 వరకు...
- Advertisement -spot_img

Latest News

కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మ చెరువులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం..

కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఎల్ల‌మ్మ‌బండ రోడ్డులోని ఎల్ల‌మ్మ చెరువులో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు...
- Advertisement -spot_img