బార్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : మరింత అభివృద్ధి కావాలంటే తనను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులను పోల్చి చూడండని… ఎవరు అభివృద్ధి చేస్తారో ఆలోచించాలని కోరారు. గురువారం నాడు స్థానిక బార్ అసోసియేషన్...