Thursday, May 16, 2024

usmania univercity

కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణ పేరుతో దగా..

రాజ్యాంగ విరుద్ధంగా అనర్హులను క్రమబద్దీకరించిన దౌర్భాగ్యం.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆక్రందన.. విద్యార్థుల ఆశలను, ఆశయాలను సమాధిచేసిన కేసీఆర్.. వారి లబ్ధికోసమే అనర్హులకు అందలం.. కాంట్రాక్టు ఉద్యోగులుగా చేరేనాటికి ఒక సర్టిఫికెట్.. క్రమబద్దీకరణ సమయంలో మరో సర్టిఫికెట్.. ఈ వ్యవహారం అప్పటి కమిషనర్ నవీన్ మిట్టల్ కనుసన్నులలో జరగడం కొసమెరుపు… సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి సారించాలని కోరుతున్న తెలంగాణ నిరుద్యోగ జేఎసి ఒక్కొక్కటిగా...

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలి….

పుట్ట లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ) ; తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ సహాయ కార్యదర్శి గ్యారా నరేష్,ఓయూ కార్యదర్శి...

ఓయూ వీసీ చేసిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలి

సికింద్రాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ యాదవ్‌ చేసిన అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్ధి నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ ఒంటరిగా నిరాహార దీక్షకు దిగారు. ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో ఒంటరిగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మోతీలాల్‌ మాట్లాడుతూ ప్రొఫెసర్‌ రవీందర్‌...

ఓయూలో విద్యార్థుల ఆందోళన

అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనానికి ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ...

మాకు గొర్లు, బర్లు వద్దు..

పిల్లలకు చదువులు కావాలి : ఆర్‌ కృష్ణయ్యసికింద్రాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 5 వేలకు ప్రభుత్వం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -