20తులాల బంగారం, నగదు చోరి..
మిర్యాలగూడ : తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టి గుర్తుతెలియని దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, సుమారు లక్ష రూపాయల నగదు ఎత్తుకు వెళ్ళిన సంఘటన ఆది వారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్లో వెలుగు చూసింది. బాధితుడు చిలుకూరి వెం కటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్నగర్లో నివాసముండే వ్యాపారి...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...