Monday, May 6, 2024

temple

అయోధ్య ఆలయానికి రజనీకి ఆహ్వానం

వివరాలు వెల్లడించిన బిజెపి నేత అర్జునమూర్తి చెన్నై : తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రజనీకాంత్‌ ను ఆహ్వానించినట్లుగా బీజేపీ నాయకుడు. అర్జునమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్నిఫోటోలను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. రజినీకాంత్‌ ను ఆహ్వానించడం చాలా సంతోషంగా...

ఆన్‌లైన్‌లోనూ ఫ్రీగా అయోధ్య హారతి పాసులు..

హారతి కార్యక్రమానికి కేవలం 30 మంది భక్తులకే అనుమతి భవిష్యత్‌లో ఈ పరిమితిని సడలించే అవకాశం ఆధార్‌, ఓటర్‌ ఐడీ ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చు హైదరాబాద్‌ : ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులను ఆహ్వానిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న పాసులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం అనంతరం...

చందేపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి : మోటకొండూరు మండలంలోని చందేపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 8:30 నుండి 12:30 వరకు గణపతి పూజ, స్వస్తి పుణ్యహావచనము, దీక్ష, కంకణధారణ, ఋత్విగ్వరణము, ధ్వజారోహణము వాస్తు నవగ్రహ అష్టదిక్పాలక, పంచ బ్రహ్మ సర్వోత భద్ర మండల స్థాపనలు...

తిరుమలకు పోటెత్తిన భక్తులు

అర్థరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనం నిత్య కైంకర్యాల తరవాత దర్శనాలకు అనుమతి ఉత్తరద్వారా దర్శనంతో పులకించిన భక్తజనం తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర...

యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా..

దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి. నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ 14 ఏండ్లుగా లేని ధర్మకర్తల పాలక మండలి సామాన్యులకు నష్టం కలిగించిన గీత నిర్ణయాలు తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవోగా రామకృష్ణ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్వామివారిని...

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం అయ్యింది. తిరుమల ఇందుకు ముస్తాబయ్యింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరయనుంది. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని...

శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

1.70 లక్షల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు హైదరాబాద్‌ : అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల సందర్భంగా రోజుకు లక్షా 70...

తిరుమలలో జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం.. ప్రతి మూడేళ్ళకోసారి అధికమాసం రానునడటంతో ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజంలో దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతోంది....

అక్టోబర్‌ 31న శ్రీపైడితల్లి సిరిమానోత్సవం

అక్టోబర్‌ 4న పందిర రాట వేయటంతో ఉత్సవాల విజయనగరం :ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు అయిన శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్‌ 31న నిర్వహించనున్నట్లు అసిస్టెంట్‌ కమిషనర్‌, ఆలయ ఈవో కె.ఎల్‌. సుధారాణి తెలిపారు. అక్టోబర్‌ 4వ తేదీ ఉదయం 11.00 గంటలకు పందిర రాట వేయటంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక...

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

దర్శనానికి 15 గంటల సమయంతిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో 7 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.బుధవారం రోజున 71,122 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,121 మంది తలనీలాలు సమర్పించుకున్నారు....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -