Friday, May 10, 2024

telangana gorrela scheme

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం

కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు కేసులును ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం...

అవినీతి వసూళ్ళలో ఇన్ స్టాల్ మెంట్ స్కీం.. !

గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ బరితెగించిన అధికారి బాబు బేరి.. కరప్షన్ లో ఈయనకు ఈయనే సరి.. డైరెక్టర్ కి చెల్లించాలంటూ వసూలు.. అంత స్థోమత లేదన్నా వదలని పిశాచం.. లబోదిబోమంటున్న బాధితుడు గంటా నాగిరెడ్డి.. నాగిరెడ్డి నుండి రూ. 40 లక్షలు కాజేసిన బాబు బేరి.. పశు, వైద్య మరియు పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -