కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ప్రవీణ్కుమార్ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం గతేడాది డిసెంబర్లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.....