Monday, May 6, 2024

sreevastava

కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా ప్రమాణం చేసిన ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ..

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ గా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ సోమవారం ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ ఎన్‌ పటేల్‌ పదవీకాలం గతేడాది డిసెంబర్‌లో ముగిసింది. ఆ తర్వాత ఆయన తాత్కాలిక సీవీసీగా పని చేస్తుండగా.....
- Advertisement -

Latest News

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌ జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.! కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే ఏడాదిగా...
- Advertisement -