సాక్షాత్తూ శ్రీరామచంద్ర స్వామికి రక్షణగానిలిచిన హనుమంతుడి భూమికి రక్షణ కరువు..
దాదాపు 30 ఎకరాల విలువైన భూమికి ఎసరు..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతినిత్యం వహిస్తున్నమహేశ్వరంలో వెలుగు చూసిన ఖబ్జా భాగోతం..
మంత్రి అనుచరులే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నరాష్ట్రీయ వానర సేన..
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని దేవాదాయ శాఖ..
పరిస్థితులు ఇలాగే ఉంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖకార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న రాష్ట్రీయ...