తుది జట్టు నుండి శార్దూల్, సిరాజ్ ఔట్
జట్టులోకి రానున్న మొహ్మద్ షమీ, అశ్విన్
బంగ్లాదేశ్తో తలపడనున్న రోహిత్ సేన
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న భారత్.. మరో సమరానికి సిద్ధమైంది. నేడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్తో రోహిత్ సేన తలపడనుంది. భారత్ మరో విజయంపై కన్నేయగా.. మెగా టోర్నీలో...
ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకపో తోంది. అరంగేంట్ర మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఘన విజయంతో అగుడు పెట్టింది. ఇక రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ను ఓడిరచి, ఆ తర్వాత పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఇక నాలుగో మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ టీంతో ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఈ...
బంగ్లా ఆటగాళ్లకు పాక్ నటి బంపర్ ఆఫర్
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్
అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు...
పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవానికి పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసాడు. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీలో ఫిర్యాదు దాఖలైంది. మహ్మద్ రిజ్వాన్పై సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. మహ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఆట స్ఫూర్తికి...
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు
హడలెత్తించిన కివీస్ పేసర్లు… ఓ దశలో 56 పరుగులకు 4 వికెట్లు డౌన్
ఆదుకున్న ముష్ఫికర్, షకీబ్… కీలక ఇన్నింగ్స్ ఆడిన మహ్మదుల్లా
వరల్డ్ కప్ లో ఇవాళ న్యూజిలాండ్ తో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. చెన్నైలోని...
పదో సీజన్ వేలంలో భారీ ధర పలికిన కబడ్డీ ఆటగాళ్ళు..
2 కోట్ల మార్కు దాటిన ముగ్గురు ఆటగాళ్లు..
రెండు రోజుల వేలంలో 118 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు
వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ సెహ్రావత్ తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు
మహ్మద్రెజా షాద్లౌయ్ చియానే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు
లీగ్ చరిత్రలో అత్యంత...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...