అత్యధిక ఎరియర్స్ పొందిన ఉద్యోగులకు చెక్కులు అందచేత
నిధులు విడుదల చేసిన డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఎన్.బలరామ్
కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు 11వ వేజ్బోర్డు బకాయిలు రూ.1450కోట్లను కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. సంస్థఛైర్మన్ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ హైద్రాబాద్లోని సింగరేణి భవన్ నుండి ఆన్లైన్ ద్వారా 39వేల మంది...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...