కీసర తహశీల్దారే అసలు సూత్రధారి..!
ముందు కబ్జా ఆవెంటనే జీవో
జీఓ 59 కింద రెగ్యులరైజేషన్
నాగారం-ఈసీఐఎల్ మార్గంలోని సర్వే నంబర్…
291/4లోని పదుల సంఖ్యలో ప్లాట్లు రెగ్యులరైజేషన్
సుమారు రూ.40 కోట్ల విలువైన సర్కార్ భూమి పరాధీనం
మేడ్చల్ కలెక్టర్ స్పందిస్తే మళ్లీ భూమి ప్రభుత్వ పరమయ్యే ఛాన్స్
హైదరాబాద్ : ఎలుక తోక ఎంత ఉతికినా.. నలుపు నలుపే కానీ.. తెలుపు...
(బిలాదాఖలా భూములు మాయమవడంలో అధికారుల పాత్ర)
రైతులను మోసం చేయడంలో ఉప సర్పంచ్ తనయుడు భూపాల్ దిట్టా
సీసీఎల్ఏ నుండి ధరణి రిజిస్ట్రేషన్ వరకు అన్ని తానే
సీసీఎల్ఏలో దగ్గరుండి స్లాట్ బుకింగ్ చేస్తున్న మధు మోహన్ రెడ్డి
గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ
తెరవెనుక వినాయక డెవలపర్స్ యాజమాన్యం
కమిషనర్ నవీన్ మిట్టల్ పాత్రపై అనుమానాలు?
కబ్జాదారులకు అండగా నిలుస్తున్న...
36 ఎకరాల 24 గుంటలకు పాస్ బుక్లు ఇవ్వాలని ఆర్డర్
వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థ భూమిలోతన భూమి ఉందని ఆరోపిస్తున్న గులాం దస్తగిర్
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : ఎల్.బీ నగర్ లో వాసవి ఆనంద నిలయం నిర్మాణ సంస్థకు సంబందించి వారు నిర్మిస్తున్న భుముల్లో కొంత భాగం మా భూమి ఉందని, ఆ...
యమ్.ఎన్. ఆదిత్య కుమార్ రిపోర్టులో సర్ ప్లస్ సీలింగ్ ల్యాండ్ గా వెల్లడి..
రిక్వెస్ట్ నెంబర్ 526/2016తో ఉప్పల్ సబ్ రిజిస్టర్ కు ఆదేశాలు…
రెవెన్యూ శాఖ ఆదేశాలు తుంగలో తొక్కుతూ దొంగ చాటున రిజిస్ట్రేషన్లు..
2018 సంవత్సరం నుండి యదేచ్ఛగా రిజిస్ట్రేషన్స్..
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా నకిలీ ఎల్ఆర్ఎస్..
హైదరాబాద్ :రెవెన్యూ శాఖ అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ...
వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీఓ..
జీఓ కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్..
రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ...
కుంట మనుగడను ప్రశ్నార్థకం చేసిన వర్టెక్స్ విరాట్…
వర్టెక్స్ వర్మ కన్ను పడితే కుంటలు, చెరువులు ఖతం…
ప్రభుత్వ పెద్దల సహకారంతోనే రెచ్చిపోతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ…
స్థానిక కార్పొరేటర్ కనుసన్నాల్లోనే కబ్జాయత్నం కొనసాగుతుందా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటలు చెరువులను సైతం వదలని కబ్జాదారులు
స్థానిక రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల సంపూర్ణ సహకారంతోనేరామసముద్రం కుంటకు ఎసరు…
ప్రభుత్వంలోని కీలక మంత్రి వర్టెక్స్ లో వాటాదారుడంటూ...
జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు రెవెన్యూ శాఖ
ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు
వికారాబాద్ జిల్లా : ధరణి పెండిరగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్ నుండి వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...