కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో కీలు బొమ్మలా జిల్లా రిజిస్ట్రార్
మాజీ డిఆర్ సుబ్బారావు హయాంలో వాల్యుయేషన్ అయినట్టుగా చెబుతూ ఇప్పుడు చేస్తున్న వైనం
2022లో ఖాళీగా ఉన్న స్టాంప్ పేపర్ను 1998లో వాలిడేషన్ అయినట్టుగా చూపిస్తున్న జిల్లా రిజిస్ట్రార్
అవి ఫేక్ వాల్యుయేషన్ అని తెల్చిన సదరు కాంట్రాక్టు ఉద్యోగి
పట్టించుకోని డీఐజీ, జాయింట్ ఐజి
పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు...
రంగారెడ్డి జిల్లా, బీ.ఎన్. రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో స్కూల్ నిర్వహణ..
అక్రమంగా ఇంటి ఆవరణలో కొనసాగుతున్న మరో స్కూల్ ఈషా స్కూల్ ఆఫ్ లెర్నింగ్..
అధికారులకు ఫిర్యాదు చేసిన మాసారం ప్రేమ్ కుమార్..
జిల్లా విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యాదిరెడ్డి నిలయం, టీచర్స్ కాలనీ, బి.యన్ రెడ్డి నగర్, రంగారెడ్డి జిల్లాలో ధ్యాన్ పబ్లిక్...
ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ పేరుతో అరాచకం..
కేసీఆర్ అండదండలతోనే రెచ్చిపోతున్న వైనం..
సోదరుడు తోట సత్యనారాయణ పేరుతో సరికొత్త దోపిడీకి తెరలేపిన తోట చంద్రశేఖర్..
డబ్బులు కట్టి నరకయాతన పడుతున్న కస్టమర్లు..
కొన్న ప్లాట్లను అమ్ముకోవడానికి తప్పని తిప్పలు..
2016 లో డబ్బులు కట్టించుకుని ఇప్పటివరకూ పూర్తి చేయని ప్రాజెక్టు..
దాదాపు 12 వందలమంది అమాయకుల జీవితాలనురక్షించే బాధ్యత సీఎం కేసీఆర్ కి...
కుంటను కనుమరుగు చేస్తున్న వరీటెక్స్ విరాట్….
స్థానిక కార్పొరేటర్ కనుసనల్లోనే రామసముద్రం కుంట రాక్షసుల పాలు….
వరీటెక్స్ విరాట్ లో కార్పొరేటర్ వాటా ఎంత?
అవినీతికి కేరాఫ్ గా మారుతున్న రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు….
పక్క ప్రణాళికతోనే కుంటలు, చెరువులలో నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేస్తున్న వైనం…
వరిటెక్స్ నిర్మాణ సంస్థకు కొమ్ముకాస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు….
ముఖ్యమంత్రి ఆశయానికి గండి...
ఎక్స్ ఆర్మీకి కేటాయించిన ప్లాట్లు కైంకర్యం ..
రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం..
అడ్డదారిలో ఇంటి నెంబర్లు పొందిన వైనం..
1. 33 ఎకరాల ప్రభుత్వ భూమి హాం ఫట్..
కబ్జా విలువ రూ. 80 కోట్ల పైమాటే..
రెవెన్యూ అధికారుల కళ్లుగప్పి అక్రమ నిర్మాణాలు..
నల్లచెరువు సాక్షిగా అక్రమ దందా..
16 వార్డు కౌన్సిలర్ పై బాధితుల ఫిర్యాదు.. ఆపై కేసు నమోదు..
మన...
ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నాఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం..
ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే..
రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయభూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్..
భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటంచేస్తున్న రాష్ట్రీయ వానర సేన..
ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినబీజేపీ మహిళా నేత విజయశాంతి..
ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...