ఇద్దరు వ్యక్తుల అరెస్టు, మిగతావారికోసం గాలింపు
రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి వెల్లడి
మొయినాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని వారినుంచి సుమారు 100 కేజీల గంజాయి ప్యాకెట్లను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నామని పోలీసులు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...