Friday, May 17, 2024

raithu bandhu

గత ప్రభుత్వంలో రైతుబంధుతోప్రజాధనం లూటీ

పంటభూములకే ఇవ్వాలి.. బీడు భూములకు ఇవ్వొద్దు.. రైతుబంధు ఎంపిక పారదర్శకంగా ఉండాలి సన్న చిన్న కారు రైతులకే రైతుబంధు సాయం క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు సేకరించాలి రైతుబంధుతో భూస్వాములకు లబ్ధి హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైతుకు భరోసా ఇవ్వాలని రైతు బంధు పథకాన్ని రూపొందించారు. ఈ పథకం...

ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి

ప్రజాభవన్‌ను స్కిల్‌ సెంటర్‌గా మారుస్తామన్నారు హామీల అమలుకు పోరాడుతామన్న బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే హామలు వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందున అందుకు తాము డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు....

రూ.85 వేల కోట్లు అప్పులోవిద్యుత్‌శాఖ

తెలంగాణలో ప్రతిశాఖపైనా శ్వేతపత్రం రైతుబంధు సకాలంలో అందచేస్తాం వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి సిద్దిపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌):విద్యుత్‌శాఖలో రూ.85 వేల కోట్లు అప్పు ఉందని, తెలంగాణలో ఉన్న ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన నచ్చక కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని బిసి సంక్షేమ...

రైతుబంధుపై రేవంత్ రెడ్డిది దుర్మార్గమైన కుట్ర

బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయమ‌ని కాంగ్రెస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ అన్నారు. రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్. రేటంత రెడ్డిగా వున్న రేవంత్.. ఈ రోజు రైతుల పాలిట...

హరీష్ రావు నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు..

2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ.. రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ.. హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...

రైతుబంధు కోసం కాంగ్రెస్ మీద మండి పడ్డ మంత్రి కేటీఆర్…

కామారెడ్డి : రైతుబంధు ఇవ్వాల‌న్న ఆలోచ‌న కాంగ్రెస్ రాబందుల‌కు ఎప్పుడైనా వ‌చ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప‌ది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. క‌రెంట్ ఎప్పుడ‌న్న స‌క్క‌గ‌ ఇచ్చిందా..? మూడు గంట‌ల క‌రెంట్ చాల‌ని రేవంత్ రెడ్డి అమెరికా సాక్షిగా బ‌య‌ట‌పెట్టిండు. ఈ విష‌యాన్ని ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -