Monday, May 13, 2024

railway department

అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లు

అయోధ్య : శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గుడికి సంబంధించి పలు చిత్రాలను విడుదల చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌?. ఆలయం ఓపెనింగ్‌?కు ఇంకా కొద్దిరోజులే...

దసరా స్పెషల్ రాళ్లపై రైల్వే శాఖా కసరత్తు..

ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటన.. నేటి నుంచి 24 తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో.. అన్ని కోచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు.. హైదరాబాద్ : దసరాకు ప్రయాణికుల సౌకర్యార్థం ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ...

దసరా పండుగ సందర్భంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు..

ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ రెగ్యులర్‌ టికెట్‌ చార్జీలపై 30 నుంచి 50 శాతం అదనంగా వసూలు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పండుగల సందర్భంగా...

వందే భారత్ కు కాషాయ రంగు ..

మనుషుల కంటికి ఎల్లో, ఆరెంజ్ మెరుగ్గా కనిపిస్తాయని వెల్లడి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన రైల్వే మంత్రి వందేభారత్ కొత్త రైళ్ల పై కాషాయ రంగు కనిపిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి స్పందించారు. కాషాయ రంగు వేయడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శాస్త్రీయపరమైన ఆలోచనతోనే...

2409 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్..

గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే కు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -